Hyderabad

    భార‌త్ Vs పాక్ : హైదరాబాద్‌లో హై అలర్ట్

    February 27, 2019 / 07:34 AM IST

    హైదరాబాద్ : పాక్ పై భారత్ సర్జికల్ ఎటాక్  జరిగిన క్రమంలో  హైదరాబాద్ హై అలర్ట్ ప్రకటించింది. ఈ ఎటాక్ తో దేశ వ్యాప్తంగా పలు సున్నిత ప్రాంతాలపై కేంద్ర గట్టి నిఘా ఏర్పాటుచేసింది. ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడిని తమ దేశంపై జరిగిన దాడిగా పాకిస్�

    ఉపరితల ద్రోణి : తగ్గిన ఉష్ణోగ్రతలు

    February 27, 2019 / 12:58 AM IST

    ఒడిశా నుండి తెలంగాణ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. మరో రెండు రోజుల వరకు దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. దీని కారణంగా పగటి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల వరకు తగ్గినట్లు వాతావరణ శా�

    జయరామ్ కేసు : ఇట్స్ ప్రీ ప్లాన్డ్ మర్డర్

    February 26, 2019 / 12:41 PM IST

    హైదరాబాద్: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ మర్డర్ కేసులో పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. జయరామ్‌ది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని తేల్చారు. పథకం ప్రకారం డాక్యుమెంట్లపై

    సాహిత్య సవ్యసాచి : ద్వానా శాస్త్రి కన్నుమూత

    February 26, 2019 / 07:16 AM IST

    హైదరాబాద్ :  ప్రముఖ రచయిత, విమర్శకుడు ద్వానా శాస్త్రి (72)మృతి చెందారు.  శ్వాసకోశ సమస్యతో యశోదా ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా లింగాలలో 1948 జూన్ 15వ తేదిన జన్మించిన ద్వానా అన్ని పత్రికల్లో వేలాది పుస్తక సమీక్ష�

    ఎంత పైశాచికత్వం : సైడ్‌ ఇవ్వమని అడిగితే.. వేలు కొరికేశాడు

    February 26, 2019 / 06:40 AM IST

    భయ్యా కొంచెం సైడ్ ఇవ్వు నేను వెళ్లాలి.. అని అడిగిన పాపానికి వేలు కొరికేశాడు. ఈ ఘటన హైదరాబాద్ సిటీ మౌలాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మౌలాలి హనుమాన్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ జాఫర్‌ పెయింటర్‌గా పనిచేసేవాడు. ఆదివారం (ఫిబ్రవరి 24)న జాఫర్ బైక

    స్టార్టప్ లకు  ప్రోత్సాహం : టీ-వర్క్స్,టాస్క్ లతో ‘మెంటర్’ అగ్రిమెంట్

    February 26, 2019 / 03:55 AM IST

    హైదరాబాద్ : తెలంగాణలో ఎలక్ట్రానిక్ సెమీకండక్టర్లు, సిస్టమ్స్ రూపకల్పన, తయారీని ప్రోత్సహించేందుకు  ‘మెంటర్-ఏ సిమెన్స్ బిజినెస్’ సంస్థతో టీ-వర్క్స్, టాస్క్ సంస్థలు సోమవారం (ఫిబ్రవరి 25) అగ్రిమెంట్  కుదుర్చుకున్నాయి. మెంటర్ సీఈఓ వాల్డెన్ రైస

    సమ్మర్ స్పెషల్ : కాచిగూడ – కాకినాడ మధ్య 36 ప్రత్యేక రైళ్లు

    February 26, 2019 / 03:47 AM IST

    హైదరాబాద్ : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. వేసవి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కాచిగూడ-కాకినాడ మధ్య 36 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. ఈమేరకు ఫిబ్రవరి 25 సోమవారం ఆయన ఒక ప్రకటన �

    మైనార్టీ గురుకుల ప్రవేశాలకు నోటిఫికేషన్ : ఆన్ లైన్ లో దరఖాస్తు

    February 26, 2019 / 02:47 AM IST

    తెలంగాణలో మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 8 వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

    మండుతున్న ఎండలు : బయ్యారంలో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత

    February 26, 2019 / 02:03 AM IST

    హైదరాబాద్ : తెలంగాణలో ఫిబ్రవరిలోనే ఎండలు మండుతున్నాయి. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల�

    బంజారాహిల్స్‌లో అగ్నిప్రమాదం: హోటల్‌ స్కై బ్లూలో మంటలు, పరుగులు తీసిన కస్టమర్లు

    February 25, 2019 / 03:24 PM IST

    హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లోని స్కై బ్లూ హోటల్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హోటల్‌లోని 3వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో

10TV Telugu News