Hyderabad

    సిగ్నల్ ఫ్రీ సిటీ గా రూపొందిస్తున్నాం:  మహమూద్ ఆలీ 

    March 2, 2019 / 03:29 AM IST

    హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ను సిగ్నల్ ఫ్రీ సిటీగా  రూపోందించేందుకు కృషిచేస్తున్నామని హోం మంత్రి మహముద్ ఆలీ చెప్పారు. ఎల్ బీ నగర్ లో 42 కోట్ల రూపాయలతో నిర్మించిన ఫ్లై ఓవర్ ను మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్,  మల్లారెడ్డి, మేయర్ రామ్మోహన్ త

    ఉప్పల్ మ్యాచ్ వారికి కీలకం.. పుష్కరకాలం కోరిక కోహ్లీ సేన తీర్చేనా?

    March 2, 2019 / 03:11 AM IST

    ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీ20 సిరీస్ కోల్పోయిన కోహ్లీ సేన వన్డే సిరీస్‌ కు సిద్ధం అయింది. ఐదు వన్డేల సిరీస్‌ లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇవాళ(2 మార్చి 2019న) హైదరాబాద్ లోని ఉప్పల్‌ స్టేడియంలో తొలి వన్డే ప్రారంభం కానుంది. ఆసీస్‌తో జరిగిన ర�

    భగభగలే : గత ఏడాది కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు

    March 2, 2019 / 02:25 AM IST

    ఏడాది సూర్యుడు భగభగలాడిస్తాంట. బయటకొస్తే చురుక్కుమనిపిస్తాడు. ఫిబ్రవరి నెలాఖరు నుండే ఎండలు మండుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈసారి మాత్రం ఎండలు విపరీతంగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్

    ఎన్ఐఏ కార్యాలయాన్ని ప్రారంభించిన రాజ్ నాథ్ సింగ్ 

    March 1, 2019 / 07:36 AM IST

    హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్‌లో ఎన్‌ఐఏ ప్రాంతీయ నూతన కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ. 45 కోట్ల వ్యయంతో ఈ నూతన కార్యాలయం, నివాస సముదాయాలను నిర్మించారు. 2016న �

    హైదరాబాద్ గ్రీనరీ కోసం : ప్రతి శుక్రవారం హరిత దినం

    March 1, 2019 / 05:52 AM IST

    నగరంలోని 20 ప్రధాన కూడళ్లను సుందరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ నడుం బిగించింది. ఇప్పటికే మూసీ సుందరీకరణ, చెరువుల అభివృద్ధి, ఫ్లై ఓవర్లకు సొగసులు, ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రహదారుల్లోని మీడియన్‌లను కొత్తగా సీజ

    ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ : హైదరాబాద్‌కు కొత్త కలెక్టర్

    March 1, 2019 / 04:17 AM IST

    హైదరాబాద్ జిల్లాకు కొత్త కలెక్టర్ వచ్చారు. కె.మాణిక్ రాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 28వ తేదీ గురువారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ కలెక్టర్‌గా పనిచేసిన రఘునందన్ రావు విదేశాలకు వెళ్లడంతో ఇన్ ఛార్జీ కలెక్టర్‌

    ఉప్పల్‌కు గోవర్ధన్ మృతదేహం

    February 28, 2019 / 07:07 AM IST

    అమెరికాలోని ఫ్లోరైడ్‌లో నల్ల జాతీయులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన గోవర్ధన్ మృతదేహం ఉప్పల్‌కు చేరుకుంది. ఫిబ్రవరి 28వ తేదీ బుధవారం చేరుకున్న మృతదేహాన్ని సొంత గ్రామమైన యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం రైకంపేట గ్రామానికి తరలించారు. గోవర్ధన్

    అభినందన్ ప్రొఫైల్ : హైదరాబాద్ లోనే ట్రైనింగ్

    February 28, 2019 / 05:28 AM IST

    హైదరాబాద్ : పుల్వామా మానవబాంబు దాడి అనంతరం పాక్ ఉగ్ర శిబిరాలపై భారత వైమానిక దళం మిరాజ్ 2000 విమానాలతో విరుచుకుపడింది. ఈ సాహసోపేత దాడిలో పాల్గొన్నవారిలో IAF కమాండర్ అభినందన్ వర్తమాన్ ఒకరు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిగ్-21 బైసన్ పైలట్ కమాండర్ అభినందన్ వ�

    Weather UPdate : నగరంలో వర్షం పడే ఛాన్స్

    February 28, 2019 / 01:13 AM IST

    హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. హిందూ మహాసముద్రంతో పాటు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ఫలితంగా మార్చి 1 శుక్రవారం, మార్చి 2 శనివారాల్లో నగరంలో వర్షం పడే ఛాన్స్‌�

    బోర్డర్ లో టెన్షన్ : హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి విమాన సర్వీసులు బంద్

    February 27, 2019 / 10:22 AM IST

    హైద‌రాబాద్‌: భారత్-పాకిస్థాన్ మ‌ధ్య ఉద్రిక్తత వాతావ‌ర‌ణం నెల‌కొంది. బోర్డర్ లో టెన్షన్ వాతావరణంతో దేశవ్యాప్తంగా సున్నిత ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మిరేజ్ 2000 పాక్ పై దాడి అనంతరం ఫిబ్రవరి 27న రెండు దేశాల వైమానిక ద‌ళాల�

10TV Telugu News