Home » Hyderabad
పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. ఈమేరకు అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ధర్నా చేపట్టారు.
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్య డేటా వార్ మరింత ముదురుతోంది. తాజాగా ఐటీ గ్రిడ్ వివాదం తెలంగాణ హైకోర్టుకు చేరింది. నలుగురు ఉద్యోగులు కనిపించడం లేదంటూ ఆ సంస్థ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. రేగొండ భాస్కర్, ఫణి కడలూరి, చంద్రశేఖర�
హైదరాబాద్ : మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ఐటీ గ్రిడ్ కంపెనీలో సైబరాబాద్ పోలీసులు సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీకి సంబంధించిన డేటాను ఐటీ గ్రిడ్కు ఎవరు చేరవేశారనే దానిపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు తెలంగాణకు చెందిన డేటాను సై
హైదరాబాద్: వనస్ధలిపురంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్ళైన ఎనిమిది నెలలకే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. స్థానిక సుష్మా సాయినగర్లో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నివేదిత అనే మహిళ ఐదు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. 8 నెలల కిందట స
హైదరాబాద్: తాగి వాహనాలు నడపొద్దురా బాబూ అంటు చెవిన ఇల్లు కట్టుకుని పోరుతున్నా మందుబాబులు మాత్రం ఎంతమాత్రం వినటంలేదు. రోజు చెక్కింగ్ లలో పట్టుబడటం..ఫైన్ కట్టటం మళ్లీ అదేపని. కానీ నగర పోలీసులు వారిని అంతటితో వదలటం లేదు..మందుకొట్టి బండి నడిన 755 మ
ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్లో ఏది పడితే అది పోస్టు చేయడం నేరం అని ఇదివరకే వార్నింగ్లు ఇచ్చారు.
హైదరాబాద్: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామిని కలిశారు. శనివారం (మార్చి-2-2019) సాయంత్రం ఢిల్లీ నుంచి శంషాబాద్
హైదరాబాద్ : జయరాం హత్యతో తనకు సంబంధం లేదని ఆర్టిస్టు సూర్య స్పష్టం చేశారు. ఒక సినిమాకు ఆర్థిక సాయం కావాలని రాకేష్ రెడ్డిని కలిశానని తెలిపారు. తన ఫోన్, రాకేష్ రెడ్డి పోన్, ఇతరులతో ఫోన్ నుంచి కానీ జయరాంతో మాట్లాడలేదన్నారు. జయరాంను తాను ఎప్పుడు చ�
జయరామ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిపై మరో కేసు నమోదు అయింది.
రాజకీయాల్లో శత్రువుకు మిత్రుడు శత్రువే కదా? అందుకే శత్రువు మిత్రుడిని శత్రువుగా భావిస్తున్న కాంగ్రెస్ పాత మిత్రుడు ప్రస్తుత శత్రువు అయిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని ఎన్నికల్లో ఓడించేందుకు పావులు సిద్ధం చేస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల