ఆసక్తి రేపుతున్న శశిథరూర్ హైదరాబాద్ టూర్
అజారుద్దీన్ మాట్లాడుతూ.. క్రికెట్ మ్యాచ్ నిర్వహణ అంత తేలికకాదని, తాను ఏ తప్పూచేయలేదని చెప్పారు. ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్న అంశాలపై మంత్రి తమకు సలహాలు ఇచ్చారని అన్నారు. ఇప్పుడు మ్యాచ్ సజావుగా జరగడమే ముఖ్యమని చెప్పారు. తాము ఎలాంటి తప్పూ చేయలే�
సికింద్రాబాద్ లో నిర్లక్ష్యం పలువురి ప్రాణాలు తీసింది. సికింద్రాబాద్ రూబీ లాడ్జిలో గతరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
హైదరాబాద్ ఫిలింనగర్ లో భూవివాదం కేసులో సినీ హీరో దగ్గుబాటి రానా ఈరోజు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు హాజరయ్యారు.
BJP Executive Meeting : హైదరాబాద్ లో కాషాయ సంబురం నెలకొంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు, వందల సంఖ్యలో బీజేపీ ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ తరలివస్తున్నారు. బీజే�
హెచ్ఐసీసీ, నోవాటెల్ పరిసర ప్రాంతాలను శత్రుదుర్భేద్యంగా మార్చారు. 2వేల 500 మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు. సరైన పాస్లు ఉంటేనే లోనికి అనుమతి ఇస్తారు.
హైదరాబాద్ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఒక వివాహిత మహిళ తనను ప్రేమించటం లేదని కోపంతో కత్తితో దాడి చేసాడో యువకుడు. ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.
హైదరాబాద్ లో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతవరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ సాయంత్రం వర్షం కురిసింది. సికింద్రాబాద్, మారేడుపల్లి , బేగంపేట్ , రాణిగంజ్, ప్యారడైస్, చిలుకలగూడ, చింతల్, శాపూర్ నగర్, గాజుల రామారాం, తో సహా పలు ప్రాంతాలలో
హైదరాబాద్ రోడ్ నెంబర్ 12 లో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. స్పా సెంటర్ పై బంజారా హిల్స్ పోలీసులు బుధవారం దాడి చేశారు.
హైదరాబాద్ మాదాపూర్ లోని కావూరి హిల్స్ లో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. నిందితుడి వద్దనుంచి రూ.50 లక్షల విలువైన నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 24లక్షల 63వేలు