Home » iaf pilot
సెంట్రల్ ఇండియాలో టేకాఫ్ అయిన మిగ్-21 బైసన్ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. ఈ ఘటనలో భారత ఎయిర్ ఫోర్స్ (IAF) పైలట్ మృతిచెందాడు. ఎయిర్ బేస్ నుంచి యుద్ధ శిక్షణ కోసం బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే క్రాష్ అయింది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ ఫొటోను పెట్టుకొని పాక్ లో పలువురు లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. పాక్ నిర్బంధంలో ఉన్న సమయంలో అభినందన్ చూపిన ధైర్యసాహసాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. పాక్ ప్రజలు కూడా అభినందన్ ధైర్యసా�
ఆమె ఒక డాక్టర్.. అంతకు మించి ఆమె ఓ సంఘ సేవకురాలు. ఎల్లలు ఎరుగని మానవతా వాది. ఎవరికి ఏ కష్టమొచ్చినా ఆదుకోవడంలో ముందుంటుంది. బాంబు చప్పుళ్లకు, ఆత్మాహుతి దాడులకు బెదరని ధీర వనిత. యుద్ధ ప్రాంతాల్లోనూ క్షతగాత్రులకు వైద్యం అందించిన మానవతా మూర్తి
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ అభినందన్ ఇండియాకి వచ్చేశాడు. రాత్రి 09.25 నిమిషాలకు భారత గడ్డపై అభినందన్ అడుగుపెట్టాడు. పాక్ – భారత్ సరిహద్దుల్లోని వాఘా దగ్గర లక్షల మంది ప్రజలు జయహో భారత్. భారత్ మాతాకీ జై నినాదాల మధ్య అభినందన్ కు స్వాగతం �
భారత పైలట్ అభినందన్ రాక కోసం యావత్ భారత్ ఎదురుచూస్తుంది. దేశమంతా ఉప్పొంగే మనసుతో అభినందన్ కు స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. మార్చి 1,2019 శుక్రవారం మధ్యాహ్నం అభినందన్ ను భారత్ కు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రక్రియను పాక్ ప్రారంభించిం�
భారత ప్రభుత్వం ఒత్తిడి పని చేసింది. భారతీయుల ప్రార్థనలు ఫలించాయి. భారత వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ క్షేమంగా భారత్ తిరిగి రానున్నారు. శుక్రవారం(మార్చి-1-2019) అభినందన్ భారత్లో అడుగపెట్టబోతున్నారు. పాకిస్తాన్ చెరలో ఉన్న భారత పైలెట్ విక్రమ్ అ�
భారత ఐఎఎఫ్ కమాండర్ అభినందన్ ను తిరిగి భారత్ కు అప్పగించేందుకు పాక్ సిద్ధంగా ఉన్నట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి ప్రాంతీయ మీడియాకు చెప్పారు.
ఢిల్లీ: భారత మిగ్ 21 పైలెట్ మిస్సింగ్ వార్తలపై భారత విదేశాంగ స్పందించింది. భారత మిగ్ 21 పైలట్ తప్పిపోయాడని విదేశాంగ శాఖ అధికారికంగా ధృవీకరించింది. బుధవారం(ఫిబ్రవరి