Home » ias officer
భారత మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాంను దేశంలో ఎంతోమంది అభిమానిస్తారు. జీవించినంత కాలం ఎంతో సింపుల్ గా నిజాయితీగా ఉన్నారాయన. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. తనకు బహుమతిగా ఇచ్చిన వస్తువుకి కూడా డబ్బు చెల్లించిన వ్యక్తి కలాం. అందుకు సంబంధించిన �
తెలంగాణ సీఎంవో అధికారిణి స్మితా సబర్వాల్ ఓ సర్ప్రైజ్ అందుకున్నారు. ఆవిడకు కొల్లాపూర్ నుంచి బుట్టెడు మామిడి పండ్లు పంపించారు. ఇందులో సర్ప్రైజ్ ఏముంది అనుకుంటున్నారా? చదవండి.
ప్లాస్టిక్ వాడకండి .. ప్రమాదకరం.. ముఖ్యంగా మూగజీవాలకు ఎంతో హాని కలిగిస్తుందని ఎంత మొత్తుకున్నా ఎవరి చెవినా పడట్లేదు. తాజాగా రీఫిల్లబుల్ ఇండియా పరిచయం చేస్తున్న సరికొత్త సర్వీస్ ద్వారా అయినా ఈ కాలుష్యాన్ని కొంతవరకూ కంట్రోల్ చేయవచ్చు అనిపిస�
నన్ను జనవరి 9న ఆర్కైవ్స్ శాఖకు బదిలీ చేశారు. ఈ విభాగం వార్షిక బడ్జెట్ కేవలం 4 కోట్ల రూపాయలు. రాష్ట్ర బడ్జెటులో అది 0.0025 శాతం కంటే తక్కువ. అదనపు ప్రధాన కార్యదర్శిగా నాకు సంవత్సరానికి అందుతున్న జీతం 40 లక్షల రూపాయలు. ఆర్కైవ్స్ శాఖలో అది 10 శాతం. ఈ శాఖలో
మహిళా ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్ చొరబడటం తీవ్ర కలకలం రేపింది. ఉద్యోగ విషయం మాట్లాడేందుకు డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి ఆమె ఇంట్లోకి ప్రవేశించారు. అతన్ని చూసిన స్మితా సబర్వాల్ కేకలు వేయడంతో అప్�
ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న శాఖను ఉన్నత విద్య శాఖలో విలీనం చేశారు. దీంతో ఈయనకు పని లేకుండా పోయిందని, తన స్థాయి అధికారికి వారినికి కనీసం 40 గంటల పనైనా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఈ లేఖ కారణంగానే ఆయన తాజా బదిలీ జరిగినట్లు త�
ఓ అమ్మాయి మాట్లాడుతూ... ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలుచేస్తోందని, ఉచితంగా ఎన్నో వస్తువులను అందజేస్తోందని చెప్పింది. అలాగే, 20-30 రూపాయల శానిటరీ నాప్కిన్స్ ను విద్యార్థునులకు ఉచితంగా ఇస్తే బాగుంటుందని పేర్కొంది. దీంతో మండిపడ్డ హర్జోత్ కౌర�
కాయాకష్టం చేసి డబ్బు సరిపోకపోయినా అప్పులు చేసి ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తుంటే, ఐఏఎస్ అధికారి ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. ఆర్థిక స్థోమత మెరుగ్గా ఉన్న అందరిలాగా కార్పొరేట్ స్కూల్స్ లో పిల్లలను చదవించకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివించేందుక�
Dog CPR : కొనఊపిరితో పోరాడుతున్న ఓ శునకానికి ప్రాణం పోశాడో వ్యక్తి. రోడ్డుమీద వెళ్తున్న ఆ శునకం ఒక్కసారిగా స్పృహ కోల్పోయింది.
అధికార దుర్వినియోగం అనే మాట సాధారణంగా రాజకీయ నాయకులు విషయంలో వింటుంటాం. కానీ ప్రభుత్వ ఉద్యోగులు పైగా ఐఏఎస్ స్థాయిలో ఉన్నవారు అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఎలా ఉంటుందో ఢిల్లీలోని ఓ ఐఏఎస్ జంటను చూసి తెలుసుకోవచ్చు అనేలా ఉంది వారి వ్యవహా�