Home » ias officer
నాలుగు వందల కోట్ల రూపాయల ఐఎంఏ స్కాంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కోంటున్న కర్ణాటకకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి బీఎం విజయశంకర్ ఆత్మహత్య చేసుకున్నారు. బెంగుళూరు జయనగర్లోని తన ఫ్లాట్ లో జూన్ 23 మంగళవారం, రాత్రి ఆయన ఉరి వేసుకున్నట్లు కుటుంబ సభ�
మాజీ ఐఏఎస్ అధికారి కణ్నన్ గోపీనాథన్ ను మరోసారి భారత ప్రభుత్వం విధుల్లోకి చేరమంటూ ఆహ్వానించినప్పటికీ సున్నితంగా తిప్పికొట్టారు. కరోనా వైరస్ మహమ్మారి విధుల నేపథ్యంలో వెంటనే జాయిన్ అవ్వాలని ప్రభుత్వం నుంచి ఆయనకు ఆర్డర్ వెళ్లింది. 8నెలల క్రి�
కేరళలో విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారి క్వారంటైన్ రూల్స్ బ్రేక్ చేసి ఉత్తరప్రదేశ్ వెళ్లాడు. కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన సబ్ కలెక్టర్ అనుపమ్ మిశ్రా సింగపూర్ నుంచి గురువారం తిరిగొచ్చాడు. ప్రొటోకాల్ ప్రకారం.. విదేశాల నుంచి తిరిగొ�
దేశవ్యాప్తంగా CAAపై జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా ఐఏఎస్ ఆఫీసర్ టీనా దాబి పేరుపై ఉన్న అకౌంట్ తో కామెంట్లు వచ్చాయి. ఐఏఎస్ టీనా దాబి ఫేక్ అకౌంట్ పేరుతో పౌరసత్వపు చట్టం(Citizenship Act)పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేశారు. ఏఎన్ఐ మీడియా కథనం ప్రకా�
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సిటీకి కొత్తగా వచ్చిన మున్సిపాలిటీ కమిషనర్ ఆస్తిక్ కుమార్ పాండే కి సోమవారం (డిసెంబర్ 9, 2019)న స్టాఫ్ అంతా కలిసి వెల్ కమ్ చెప్పారు. అయితే ఓ ఆఫీసర్ మాత్రం.. బొకే ఇచ్చి మరీ వెల్ కమ్ చెప్పాడు. దీంతో ఆ బొకే ఇచ్చి వెల్ కమ్ చెప్పి�
తొలగింపుకు గురైన ఓ ఐఏఎస్ ఆఫీసర్ 17 ఏళ్ల తర్వాత వచ్చి తనకు ఉద్యోగం కావాలన్నాడు. అమెరికాలోని ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్గా చేరి, తిరిగి భారత్ కు వచ్చి తనకు ఉద్యోగం ఇప్పించాలని ఇప్పించాలని ప్రధాని మోడీని కోరాడు.
ఆకతాయిల ఆగడాలు ఎక్కువైతే ఎవరికి చెప్పుకుంటాం.. పోలీసులకు చెప్పుకుంటాం.. వారి కంటే ఉన్నతమైన హోదా అంటే ఐఏఎస్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఓ మహిళా ఐఏస్ అధికారిణి మాత్రం మగవాళ్లను నుంచి వేధింపులు ఎదుర్కొన్నట్లుగా సోషల్ మీడియాలో సంచల�
అప్రజాస్వామిక దేశంలో ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగలేనంటూ మరో ఐఏఎస్ తన పదవికి రాజీనామా చేశాడు. కశ్మీర్లో జరుగుతున్న ఘటనలపై స్పందించలేకపోతున్నానంటూ కన్నన్ గోపీనాథన్ అనే ఐఏఎస్ అధికారి పదవికి రాజీనామా చేసిన రెండు వారాల్లో మరో ఘటన చోటు చేసుకు
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చాక విద్యార్ధులు ఆత్మహత్య చేసుకోవడంపై వచ్చిన విమర్శలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాష్ట్రంలో 23మంది విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అలాగే సీబీఎస్సీ 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలు వచ్చాక కూడా అ�
కాలం ఎలా ఉందండీ.. దోచుకుతినే రోజులు ఇవి. మనిషన్నవాడు మాయం అవుతున్నాడు అని అనుకుంటున్న రోజులు.. ఇలాంటి సమయంలో ఓ లేడీ కలెక్టర్ తన గొప్ప మనస్సు చాటుకున్నారు. పుల్వామా టెర్రర్ ఎటాక్ లో చనిపోయిన జవాన్ కుటుంబాలకు అండగా ఉన్నారు. చేతిలో ఉన్న పవర్ తో.. చ�