ias officer

    Kaun Banega Crorepatiలో రూ. 5 కోట్లు గెలుచుకున్న వ్యక్తి పాలు అమ్ముకుంటున్నాడు

    September 15, 2020 / 01:02 PM IST

    Kaun Banega Crorepati లో రూ. 5 కోట్లు గెలుచుకున్న సుశీల్ కుమార్ ఇంకా గుర్తుండే ఉంటుంది కదా. ఆ వ్యక్తి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వచ్చిన డబ్బులను కాపాడుకోవడంలో పాపం విఫలం చెందాడు. ఈ విషయాన్ని అతనే స్వయం�

    24 మార్కులతో పాస్ అయ్యాను…IAS అధికారి ట్వీట్ వైరల్

    July 15, 2020 / 04:45 PM IST

    సాధారణంగా ఈ సమాజంలో వందలో 99 శాతం మంది ప్రజలు మార్కుల ఆధారంగానే పిల్లల తెలివితేటలను, వారి జీవితాన్ని అంచనా వేస్తారు. అంతేకాకుండా బాగా చదివే పిల్లలతో పోల్చి తిడుతూ ఉంటారు. మార్కులే జీవితం కాదు, మార్కులు మన వందేళ్ల జీవితాన్ని నిర్ణయించలేవంటూ ఐ�

    రూ.400 కోట్ల స్కాం నిందితుడు, ఐఏఎస్ అధికారి ఆత్మహత్య

    June 24, 2020 / 06:04 AM IST

    నాలుగు వందల కోట్ల రూపాయల ఐఎంఏ స్కాంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కోంటున్న కర్ణాటకకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి  బీఎం విజయశంకర్ ఆత్మహత్య చేసుకున్నారు. బెంగుళూరు జయనగర్లోని తన ఫ్లాట్ లో జూన్ 23 మంగళవారం, రాత్రి ఆయన ఉరి వేసుకున్నట్లు కుటుంబ సభ�

    సున్నితంగా తిప్పికొట్టిన ఐఏఎస్ ఆఫీసర్.. మళ్లీ ప్రభుత్వంతో పని చేయను

    April 10, 2020 / 03:53 PM IST

    మాజీ ఐఏఎస్ అధికారి కణ్నన్ గోపీనాథన్ ను మరోసారి భారత ప్రభుత్వం విధుల్లోకి చేరమంటూ ఆహ్వానించినప్పటికీ సున్నితంగా తిప్పికొట్టారు. కరోనా వైరస్ మహమ్మారి విధుల నేపథ్యంలో వెంటనే జాయిన్ అవ్వాలని ప్రభుత్వం నుంచి ఆయనకు ఆర్డర్ వెళ్లింది. 8నెలల క్రి�

    క్వారంటైన్‌ను పక్కకుబెట్టి కేరళ నుంచి యూపీ వెళ్లిన ఐఏఎస్ ఆఫీసర్‌పై సీరియస్

    March 27, 2020 / 10:37 AM IST

    కేరళలో విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారి క్వారంటైన్ రూల్స్ బ్రేక్ చేసి ఉత్తరప్రదేశ్ వెళ్లాడు. కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన సబ్ కలెక్టర్ అనుపమ్ మిశ్రా సింగపూర్ నుంచి గురువారం తిరిగొచ్చాడు. ప్రొటోకాల్ ప్రకారం.. విదేశాల నుంచి తిరిగొ�

    IAS Officer ఫేక్ ప్రొఫైల్‌తో CAAపై సెటైర్లు

    December 18, 2019 / 06:01 AM IST

    దేశవ్యాప్తంగా CAAపై జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా ఐఏఎస్ ఆఫీసర్ టీనా దాబి పేరుపై ఉన్న అకౌంట్ తో కామెంట్లు వచ్చాయి. ఐఏఎస్ టీనా దాబి ఫేక్ అకౌంట్ పేరుతో పౌరసత్వపు చట్టం(Citizenship Act)పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేశారు.  ఏఎన్ఐ మీడియా కథనం ప్రకా�

    బొకే ఇచ్చినందుకు రూ.5 వేలు ఫైన్.. ఎందుకంటే

    December 10, 2019 / 06:05 AM IST

    మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సిటీకి కొత్తగా వచ్చిన మున్సిపాలిటీ కమిషనర్ ఆస్తిక్ కుమార్ పాండే కి సోమవారం (డిసెంబర్ 9, 2019)న స్టాఫ్ అంతా కలిసి వెల్ కమ్ చెప్పారు. అయితే ఓ ఆఫీసర్ మాత్రం.. బొకే ఇచ్చి మరీ వెల్ కమ్ చెప్పాడు. దీంతో ఆ బొకే ఇచ్చి వెల్ కమ్ చెప్పి�

    ఇప్పుడు అవసరం వచ్చిందా : 17ఏళ్ల తర్వాత ఉద్యోగం కావాలంటున్నాడు

    November 3, 2019 / 04:50 AM IST

    తొలగింపుకు గురైన ఓ ఐఏఎస్‌ ఆఫీసర్ 17 ఏళ్ల తర్వాత వచ్చి తనకు ఉద్యోగం కావాలన్నాడు. అమెరికాలోని ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా చేరి, తిరిగి భారత్‌ కు వచ్చి తనకు ఉద్యోగం ఇప్పించాలని ఇప్పించాలని ప్రధాని మోడీని కోరాడు.

    స్త్రీలకు రక్షణ లేదా?: మహిళా ఐఏఎస్ కే వేధింపులు తప్పలేదు

    September 27, 2019 / 03:54 AM IST

    ఆకతాయిల ఆగడాలు ఎక్కువైతే ఎవరికి చెప్పుకుంటాం.. పోలీసులకు చెప్పుకుంటాం.. వారి కంటే ఉన్నతమైన హోదా అంటే ఐఏఎస్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఓ మహిళా ఐఏస్ అధికారిణి మాత్రం మగవాళ్లను నుంచి వేధింపులు ఎదుర్కొన్నట్లుగా సోషల్‌ మీడియాలో సంచల�

    ప్రజాస్వామ్యం కరువైందని ఐఏఎస్ రాజీనామా

    September 7, 2019 / 07:57 AM IST

    అప్రజాస్వామిక దేశంలో ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగలేనంటూ మరో ఐఏఎస్ తన పదవికి రాజీనామా చేశాడు. కశ్మీర్‌లో జరుగుతున్న ఘటనలపై స్పందించలేకపోతున్నానంటూ కన్నన్ గోపీనాథన్ అనే ఐఏఎస్ అధికారి  పదవికి రాజీనామా చేసిన రెండు వారాల్లో మరో ఘటన చోటు చేసుకు

10TV Telugu News