Home » ias officer
‘‘గాలికి బ్రిడ్జ్ ఎలా కూలుతుందో విడ్డూరంగా ఉందే..ఆ విషయాన్ని ఓ ఐఏఎస్ అధికారి అతి సాధారణంగా చెప్పటం ఇంకా ఆశ్చర్యంగా ఉంది ’’..అంటూ ఆశ్చర్యపోయారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరి.
ద కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ట్వీట్లు చేసిన ఐఏఎస్ ఆఫీసర్ కు నోటీసులు పంపింది మధ్య ప్రదేశ్ ప్రభుత్వం. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమాపై కాంట్రవర్షియల్ ట్వీట్స్ చేస్తున్నారనే నోటీసులు..
కశ్మీర్ లోయలో జరిగిన ఉదంతాలపై తీసిన సినిమా ద కశ్మీర్ ఫైల్స్. ఊహించిన దానికంటే ఎక్కువ ప్రజాదరణను దక్కించుకున్న ఈ సినిమాపై పలువురు విమర్శలను సైతం ఎదుర్కొంటుంది.
ఓ మహిళ ఓ ఐఏఎస్ అధికారితో నడిరోడ్డుమీద కూర్చోబెట్టి కూరగాయలు అమ్మించింది.దీనికి సంబందించి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలోనే ఆయన ఓ మెసేజింగ్ గ్రూప్ లో కొందరు రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు చేశారు. అవి లీక్ అయ్యాయి. లోకేశ్ చాట్ ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఆయన నోటీసులు జారీచేశారు. ఆ చాట్ పై వారంలోగా సమాధానం చెప్పాలని ప్రభుత్వం ఆదేశించి�
ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టి అతని ఫోన్ నేలకేసి కొట్టిన ఐఏఎస్ అధికారి సస్పెండ్ అయ్యారు. అదేకాక బాధితుడికి కొత్త ఫోన్ కొనివ్వాలంటూ ఛత్తీస్ గఢ్ సీఎం రీసెంట్ గా ఆదేశాలిచ్చారు.
సూరజ్ పూర్ కలెక్టర్ రణ్బీర్ శర్మపై వేటు పడింది. ఈయన్న సస్పెండ్ చేస్తున్నట్లు ఛత్తీస్ గడ్ సీఎం ప్రకటించారు.
కులంగా జిల్లాకు చెందిన..విజయ్ కులాంగె.. ఐఏఎస్ అధికారి..ఓ కోవిడ్ ఆసుపత్రిని తరలించేందుకు వెళ్లారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు, రోగులకు అందుతున్న చికిత్స గురించి ఆరా తీశారు.
Kaun Banega Crorepati లో రూ. 5 కోట్లు గెలుచుకున్న సుశీల్ కుమార్ ఇంకా గుర్తుండే ఉంటుంది కదా. ఆ వ్యక్తి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వచ్చిన డబ్బులను కాపాడుకోవడంలో పాపం విఫలం చెందాడు. ఈ విషయాన్ని అతనే స్వయం�
సాధారణంగా ఈ సమాజంలో వందలో 99 శాతం మంది ప్రజలు మార్కుల ఆధారంగానే పిల్లల తెలివితేటలను, వారి జీవితాన్ని అంచనా వేస్తారు. అంతేకాకుండా బాగా చదివే పిల్లలతో పోల్చి తిడుతూ ఉంటారు. మార్కులే జీవితం కాదు, మార్కులు మన వందేళ్ల జీవితాన్ని నిర్ణయించలేవంటూ ఐ�