Home » Icchapuram
శ్రీకాకుళం : ఎన్నికల్లో గెలిచేందుకు ఓటర్లను ఆకట్టుకునేందుకు వైసీపీ అధినేత జగన్ హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు వివరించారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసింది. మొత్తం 3,648 కిలోమీటర్ల పాదయాత్ర జరిగింద�
శ్రీకాకుళం : వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎలాంటి పాలన అందిస్తామో..ఎలాంటి పనులు చేస్తామో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ వివరించారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్ర ము�
శ్రీకాకుళం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో అందరికీ మోసమే జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ తెలిపారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా పాతబస్టాండులో భారీ
శ్రీకాకుళం : ఏపీ రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఉన్నా..వర్షాభావ పరిస్థితులున్నా బాబు..జాతీయ రాజకీయాలంటూ కొత్త డ్రామా మొదలు పెట్టిన బాబు…హెలికాప్టర్లో చక్కర్లు కొడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఎద్దేవా చేశారు. జగన్ చేపట్టిన