Home » Idea
దేశంలో టెలికం పరిశ్రమలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఇప్పటికే ఆర్థిక పరంగా నష్టాలతో ఒత్తిడి ఎదుర్కొంటున్న టెలికం రంగానికి మరో భారీ దెబ్బ తగలనుంది. ప్రముఖ టెలికం సంస్థ వోడాఫోన్ భారీగా నష్టాల కారణంగా ఇండియాను వదిలి వెళ్లిపోతుందనే చర్చ జో
టీఎస్ఆర్టీసీ సమ్మెపై ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. డిపోల పరిధిలోని కార్మికులతో మంతనాలు చేసే యోచనలో ఉన్నారు. బస్ డిపోలు ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే, జిల్లా మంత్రులు మధ్యవర్తిత్వం వహించే ఛాన్స్ కనిపిస్తోంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్పై అధ�
రిలయన్స్ జియో తన కస్టమర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్ ఎత్తివేసింది. ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేస్తే యూసేజ్ ఛార్జీలు(IUC) వసూలు
మీది ఐడియా సిమ్ కార్డా.. ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ సర్వీసులు వాడుతున్నారా.. అయితే మీ ఫోన్ పని చేయటం లేదు.. ఆందోళన పడొద్దు.. సెల్ ఫోన్లు పగలగొట్టుకోవద్దు.. దేశవ్యాప్తంగా ఐడియా సర్వీస్ డౌన్ అయ్యింది. కోట్లాది మంది కస్టమర్లు ఫోన్లకు ఏమైందనే ఆంద
టెలికాం సంస్థ వొడాఫోన్-ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు గుడ్ న్యూస్ వినిపించింది. కనీస ప్రీపెయిడ్ రీచార్జి ప్లాన్ మొత్తాన్ని తగ్గించింది. ఆ ధరని రూ.20గా నిర్ణయించింది. గతంలో ఈ
లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో మంగళవారం(ఏప్రిల్-9,2019) సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు కమలదళంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
జీన్స్ ప్యాంట్ ఓ ప్రాణాన్ని కాపాడింది. సముద్రంలో మునిగిపోతున్న ఓ వ్యక్తి అతను ధరించిన జీన్స్ ఫ్యాంటే కాపాడింది. జర్మనీకి చెందిన అర్నె మూర్కె అనే 30 ఏళ్ల వ్యక్తి తన సోదరుడితో కలిసి పసిఫిక్ మహా సముద్రంలో..పడవలో ఆక్లాండ్ నుంచి బ్రెజిల్కు బయల�
నిజామాబాద్ జిల్లాలో ఓ యువ రైతుకు వచ్చిన ఆలోచనలో తన పంటను కాపాడుకున్నాడు.
ప్రముఖ రిలయన్స్ నెట్ వర్క్ జియో దూకుడుకి ఎయిర్ టెల్ బ్రేక్ వేసింది. రిలయన్స్ జియో డౌన్ లోడ్ స్పీడ్ తగ్గింది. ఈ విషయాన్ని స్వయంగా టెలికం అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది.