idupulapaya

    AP CM : నాన్న స్పూర్తే నడిపిస్తోంది – సీఎం జగన్

    September 2, 2021 / 09:27 AM IST

    నాన్న భౌతికంగా దూరమై 12 ఏళ్లైనా జనం మనిషిగా... తమింట్లో సభ్యునిగా నేటికీ జన హృదయాల్లో కొలువై ఉన్నారని ఏపీ సీఎ జగన్ అన్నారు.

    Kadapa : చిరుజల్లులు, దట్టంగా కమ్ముకున్న మేఘాలు..సీఎం షెడ్యూల్‌లో మార్పులు ?

    September 2, 2021 / 08:03 AM IST

    చిరుజల్లులు కురవడంతో పాటు మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. దీంతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

    ప్రజా సంకల్ప పాదయాత్రకు మూడేళ్లు, 10 రోజుల పాటు వైసీపీ చైతన్య కార్యక్రమాలు

    November 6, 2020 / 01:25 PM IST

    3 Years of YS Jagan Padayatra : వైసీపీని అధికారంలోకి తెచ్చి.. జగన్ కోరికను నెరవేర్చింది ప్రజా సంకల్ప పాదయాత్ర.. 8 ఏళ్ల పార్టీ కలని నెరవేర్చిన పాదయాత్ర.. పార్టీ క్యాడర్‌లో ఫుల్ ఎనర్జీ నింపింది. అంతకు ముందు.. ఆ తరువాత అనేలా పార్టీ దశను మార్చేసిన జగన్ ప్రజా సంకల్ప యాత�

    ఇడుపులపాయలో శిశువును ఆశీర్వదించిన జగన్‌ దంపతులు

    September 2, 2020 / 06:08 PM IST

    YSR Death Anniversary: వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో జగన్ పాల్గొన్నారు. అక్కడి పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రజలతో ముచ్చటించారు. ప్రజా రంజక పాలనతో �

    వైఎస్సార్ కి  నివాళులర్పించిన సీఎం జగన్ 

    September 2, 2019 / 08:28 AM IST

    ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం, సెప్టెంబరు 2న కడప జిల్లాలో పర్యటించారు. ఇడుపులపాయలో తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 10వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలో తన తండ్రికి నివాళు�

    వైఎస్ రాజశేఖర్ రెడ్డికి జగన్ నివాళి

    September 2, 2019 / 02:29 AM IST

    దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి సరిగ్గా  నేటికి (సెప్టెంబరు 2) పదేళ్లు అయ్యింది. రచ్చబండ కార్యక్రమంలో పాల్గోనటానికి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కర్నూలుకు 40 కిలోమీటర్ల దూరంలో నల్లమల అడ

    బీసీలకు పెద్ద పీట – జగన్

    March 17, 2019 / 05:31 AM IST

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్ద పీఠ వేస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ వెల్లడించారు. ఈ విషయంలో ఏపీ సీఎం బాబు మోసం చేస్తున్నారని విమర్శించార. మార్చి 17వ తేదీ ఆదివారం కడప జిల్లాలోలని ఇడుపులపాయలో అసెంబ్లీ, ఎంపీల అభ్యర్థులను ప్రకటించార

    కొత్తవారికి ఛాన్స్ : YSRCP ఫస్ట్ లిస్ట్..ఎంపీ అభ్యర్థులు వీరే

    March 17, 2019 / 01:21 AM IST

    ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో వైసీపీ దూకుడు పెంచింది. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఏపీలో తొలి విడతగా 9 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్‌ను ప్రకటించింది. ఎవరూ ఊహించని విధంగా జగన్.. తొలి జాబితాలో కొత్త వారికే ఎక్కువగా చాన్స్ ఇచ్చారు. జాబితాలో�

    వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ మళ్లీ వాయిదా

    March 16, 2019 / 02:15 PM IST

    వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా విడుదల కార్యక్రమం వాయిదా పడింది. ఇప్పటికే రెండు సార్లు విడుదల వాయిదా పడగా.. ఇవాళ(16మార్చి 2019) సాయంత్రం 5గంటలకు జాబితా విడుదల చేయాలని భావించారు. అయితే జాబితా విడుదల కార్యక్రమాన్ని రేపటికి వాయిదా వేశారు. ఆదివ�

    హెలికాప్టర్ రెడీ : జగన్ సుడిగాలి ప్రచారం

    March 14, 2019 / 08:18 AM IST

    వైెెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ఎన్నికల ప్రచారం రూట్ మ్యాప్ సిద్ధం అయ్యింది. సుడిగాలి పర్యటన చేయనున్నారు. రూట్ మ్యాప్ ఖరారుతోపాటు ప్రత్యేక హెలికాప్టర్‌‌ సిద్ధం చేసుకున్నారు జగన్. ఆయా నియోజకవర్గాల్లో భారీ బహిరంగసభల్లో పాల�

10TV Telugu News