-
Home » illegal construction
illegal construction
విశాఖ శారదా పీఠంకు మరో షాక్.. 15రోజులే సమయం..
విశాఖ శారదాపీఠానికి టీటీడీ మరో షాకిచ్చింది. తిరుమలలోని విశాఖ శారదా పీఠం భవనాన్ని పదిహేను రోజుల్లో ..
మళ్లీ హైడ్రా యాక్షన్ షురూ.. రోడ్డుని ఆక్రమించి కట్టిన ఇల్లు నేలమట్టం..
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
కూల్చివేతలో అపశృతి
కూల్చివేతలో అపశృతి
అమీన్పూర్లో అక్రమ కట్టడాల కూల్చివేత
అమీన్పూర్లో అక్రమ కట్టడాల కూల్చివేత
Bihar: గాల్వాన్ అమరవీరుడికి స్మారకం నిర్మించిన తండ్రి.. అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల వాదనను ఆర్మీలోనే పనిచేస్తున్న జై కిషోర్ సింగ్ సోదరుడు నంద్ కిషోర్ తోసిపుచ్చారు. డీఎస్పీ మేడం తమ ఇంటికి వచ్చి 15 రోజుల్లోగా విగ్రహాన్ని తొలగించాలని చెప్పారని, ఆమెకు డాక్యుమెంట్లు చూపిస్తామని చెప్పినప్పటికీ వినలేదని ఆరోపించారు. ఆ త�
Navneet rana couple: వదిలేదే లేదు.. నవనీత్ రాణా దంపతులకు మరో ఝలక్ ఇచ్చిన శివసేన సర్కార్..
అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులను శివసేన సర్కార్ ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. శివసేన సర్కార్ కు వీరికి మధ్య వివాదం తీవ్రరూపం దాల్చడంతో అవకాశం ఉన్నచోటల్లా ఎంపీ నవనీత్ రాణా దంపతులను ఇరుకున పట్టేందుకు ప్రయత్నాలు జరుగు�
Telangana High Court : నువ్వెంత బలవంతుడివో చూస్తాం.. హైకోర్టు ఆగ్రహం
తెలంగాణ హైకోర్టు కొత్తగూడెనికి చెందిన వ్యక్తిపై సీరియస్ అయ్యింది. నువ్వెంత బలవంతుడివో చూస్తాం.. అంటూ.. తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
న్యాయం కోసం కోర్టు మెట్లెక్కనున్న సోనూసూద్
Sonu Sood: బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సోనూసూద్ కు నోటీసులు ఇచ్చింది. ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న రెసిడెన్షియల్ బిల్డింగ్ స్ట్రక్చర్ లో మార్పులు ఉన్నాయని అనుమతి లేకుండానే నిర్మాణం జరిగిందని పేర్కొంది. ఈ నోటీసుపై సోనూ.. ముంబై హైకోర
కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలేజీ భవనం కూల్చిన కార్పోరేషన్ అధికారులు
Bhopal administration demolishes Congress MLA ’s college building : కాంగ్రెస్ ఎమ్మెల్యేకు చెందిన కాలేజీ భవనాన్ని కార్పోరేషన్ అధికారులు గురువారం కూల్చివేశారు. మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లో ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్ నిర్మించిన ఐపిఎస్ కళాశాలలో అనుమతులు లేకుండా ని
భూకబ్జా కేసులో ఏపీ డీజీపీకి హైకోర్టులో చుక్కెదురు
హైదరాబాద్: పార్క్ స్ధలం కబ్జా చేసిన కేసులో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ కు హై కోర్టులో చుక్కెదురయ్యింది. హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లో పార్క్ స్ధలాన్ని కబ్జాచేసి నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణతో జీహెచ్ ఎంసీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేసారు. &nbs