Home » Illegal Mining Case
ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం..
మాజీ మంత్రులు విడదల రజిని, ఆర్కే రోజా కూడా కేసులు, ఆరోపణలు ఫేస్ చేస్తున్నారు. విడదల రజినిపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు అయింది.
జూన్ 9 వరకు రిమాండ్ విధించడంతో కాకాణిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు.
దాదాపు 2 నెలలుగా పరారీలో ఉన్న కాకాణిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలించారు.
Gali Janardhan Reddy : ఓబులాపురం మైనింగ్ కేసులో భాగంగా సీజ్ చేసిన 53 కిలోల బంగారు నగలు, రూ. 5 కోట్ల విలువైన బాండ్లను తిరిగి అప్పగించాల్సిందిగా కోరుతూ గాలి జనార్దన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.
అక్రమ మార్గంలో కూడబెట్టిన డబ్బుతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారని తెలిపింది.
341 కోట్ల రూపాయలు చెల్లించాలని మైనింగ్ అధికారుల నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో జైలుకి కూడా వెళ్లి వచ్చారు. కొందరు బినామీ పేర్లతో మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నట్టు ఈడీ అధికారులు తమ విచారణలో గుర్తించారు.
బీజేపీ ఎంపీ భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పలు న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసుతో పాటు ఇసుక అక్రమ మైనింగ్ బాగోతంపై బ్రిజ్ భూషణ్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విచారణకు ఆ�
గాలి జనార్ధనరెడ్డికి సీబీఐ షాక్