కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆమెను గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. సోనియాకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ప్రధాని మోదీకి మాతృ వియోగం కలిగింది. ప్రధాని మోదీ తల్లి హీరాబెన్(100) అనారోగ్యంతో కన్నుమూశారు. అహ్మదాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.
ఈడీ విచారణలో ఎల్.రమణకు అస్వస్థత L.Ramana Illness During ED Investigation
కాకినాడ కేంద్రీయ విద్యాలయలో విద్యార్థుల అస్వస్థత ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు వాయు కాలుష్యమే విద్యార్థుల అనారోగ్యానికి కారణమని అందరూ భావించారు. అయితే.. చిన్నారులు ఆస్పత్రి పాలు కావడానికి చాక్లెట్లు కూడా కారణం కావొచ్చనే వాదన
IIT-B (ఐఐటీ ముంబై)తో కలిసి జస్లోక్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు. వైరస్ సోకిన పురుషుల్లో కొంతమందిపై అధ్యయనం...
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించారు.
కరోనావైరస్ మహమ్మారి ఏ ముహూర్తాన వచ్చిందో కానీ మనుషులను చంపుకు తింటోంది. కరోనా కొత్త వేరియంట్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కరోనా కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు
మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల అనంతరం చికిత్స కోసం ఈటలను హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు.
కంటికి రెప్పలా చూసుకుంటోన్న కొడుకు అరుదైన వ్యాధితో బాధపడుతుంటే.. చూసి తట్టుకోలేక కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోర్టుకు వెళ్లింది ఓ తల్లి. కోర్టుకు సెలవులు కావడంతో.. తిరిగి ఇంటికి వెళ్తుండగానే దారిలోనే కన్నుమూశాడు ఆమె కొడుకు.
ఆంధప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఆయనను తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు.