-
Home » illness
illness
బాబోయ్.. 45 రోజుల్లో 17 మంది మృతి.. జమ్మకశ్మీర్ రాజౌరీలో అంతుచిక్కని మరణాలు..
45 రోజుల్లో 17 మంది మృతి.. జమ్మకశ్మీర్ రాజౌరీలో అంతుచిక్కని మరణాలు, భయాందోళనలో గ్రామస్తుల
YS Bhaskar Reddy : వైఎస్ భాస్కర్ రెడ్డికి అస్వస్థత,నిమ్స్ ఆస్పత్రికి తరలింపు..ఏం జరిగింది..?
చంచల్ గూడ జైలులో ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురి అయ్యారు. దీంతో ఆయన్ని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
Sonia Gandhi Illness : సోనియా గాంధీకి స్వల్ప అస్వస్థత.. గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆమెను గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. సోనియాకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
PM Modi’s Mother Passed Away : ప్రధాని మోదీకి మాతృ వియోగం.. అనారోగ్యంతో హీరాబెన్ కన్నుమూత
ప్రధాని మోదీకి మాతృ వియోగం కలిగింది. ప్రధాని మోదీ తల్లి హీరాబెన్(100) అనారోగ్యంతో కన్నుమూశారు. అహ్మదాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.
ఈడీ విచారణలో ఎల్.రమణకు అస్వస్థత
ఈడీ విచారణలో ఎల్.రమణకు అస్వస్థత L.Ramana Illness During ED Investigation
Kakinada Kendriya Vidyalaya Incident : కాకినాడ కేంద్రీయ విద్యాలయ ఘటనలో ట్విస్ట్..విద్యార్థుల అస్వస్థతకు చాక్లెట్లు కారణం కావొచ్చన్న ప్రిన్సిపల్
కాకినాడ కేంద్రీయ విద్యాలయలో విద్యార్థుల అస్వస్థత ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు వాయు కాలుష్యమే విద్యార్థుల అనారోగ్యానికి కారణమని అందరూ భావించారు. అయితే.. చిన్నారులు ఆస్పత్రి పాలు కావడానికి చాక్లెట్లు కూడా కారణం కావొచ్చనే వాదన
IIT-B study : కరోనా సోకి కోలుకున్న పురుషులకు పిల్లలు పుట్టరా ?
IIT-B (ఐఐటీ ముంబై)తో కలిసి జస్లోక్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు. వైరస్ సోకిన పురుషుల్లో కొంతమందిపై అధ్యయనం...
AP Governor: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. విమానంలో హైదరాబాద్కు తరలింపు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించారు.
Long Covid : కరోనా నుంచి కోలుకున్న వారికి షాకింగ్ న్యూస్, ఏడాది తర్వాత కూడా ఆరోగ్య సమస్యలు
కరోనావైరస్ మహమ్మారి ఏ ముహూర్తాన వచ్చిందో కానీ మనుషులను చంపుకు తింటోంది. కరోనా కొత్త వేరియంట్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కరోనా కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు
Etela Rajender Illness : మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు అస్వస్థత
మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల అనంతరం చికిత్స కోసం ఈటలను హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు.