-
Home » IMD Hyderabad
IMD Hyderabad
Weather Updates: ఉరుములు, మెరుపులతో వర్షాలు.. జరభద్రం.. ఎల్లో అలర్ట్ ఎప్పటివరకంటే?
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఇవాళ ఆ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు..
తెలంగాణలో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తెలంగాణలో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ
4 రోజులపాటు తెలంగాణలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.
Telangana Rains : తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
గురువారం నుంచి శుక్రవారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
Rains In Telangana : బంగాళాఖాతంలో అల్పపీడనం-తెలంగాణలో నేడు,రేపు భారీ వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న ఆవర్తనం వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.
Rains In Telugu States : తెలుగు రాష్ట్రాలని వదలని వానలు
వానలు ఆగట్లేదు.. వరదలు తప్పట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు.. వారం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. ఆగిందనుకునేలోపే.. చినుకులొచ్చేస్తున్నాయ్. రెండు రోజులు పడకపోతే.. మూడో రోజు ముంచెత్తుతోంది.
Rains In Telangana : శనివారం వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు
ద్రోణి ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉందని... దీని ప్రభావంతో రాష్ట్రంలో బుధ గురు వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వివిరించింది.
Hyderabad Rains : హైదరాబాద్కు భారీ వర్ష హెచ్చరిక
హైదరాబాద్ నగరంలో మరో రెండు గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు ఉదయం నుంచే నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది.
Rains In Telangana : బుధ,గురువారాల్లో తెలంగాణలో భారీ వర్షాలు
ఆగస్టు 3,4 బుధ, గురువారాల్లో తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంధ్రం అధికారులు హెచ్చరించారు.
CM KCR Alert On Floods : అవసరమైన చోట్ల హెలిపాడ్లు సిధ్ధం చేసుకోండి-కేసీఆర్
తెలంగాణలో మరో మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపధ్యంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు వరద ముంపుకు గురైన ప్రాంత మంత్రులకు ఫోన్ చేసి అలర్ట్ చేశారు.