Home » Imphal
ఇవాళ ఉదయం ముగ్గురు రాష్ట్ర మంత్రులు, ఆరుగురు శాసనసభ్యుల ఇళ్లను నిరసనకారులు ధ్వంసం చేశారు.
ప్రభుత్వ యంత్రాంగం ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ సహా భిషంపూర్ జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపును ఉపసంహరించుకుంది. ముందుజాగ్రత్త చర్యగా ఇంఫాల్ లోయ అంతటా రాత్రిపూట కర్ఫ్యూతో పాటు పగటిపూట ఆంక్షలు విధించారు.
కాంగ్రెస్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. చురాచాంద్పూర్ జిల్లాలో తలదాచుకున్న ప్రజలతో రాహుల్ గాంధీ మాట్లాడతారు. అనంతరం శుక్రవారం రాజధాని ఇంఫాల్ నగరంలోని శిబిరాల్లో ఉన్న ప్రజలను పరామర్శిస్తారు. అలాగే మణిపూర్ పౌర సమాజ నేతలతో కూడా మాట్లాడ�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈనెల 29, 30 తేదీల్లో మణిపూర్లో పర్యటిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో గురువారం రాత్రి మళ్లీ హింసాకాండ చెలరేగింది. షెడ్యూల్డ్ తెగల్లోకి చేర్చాలనే డిమాండ్పై రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో 1000 మంది ఆందోళనకారులు మూకుమ్మడిగా కేంద్రమంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటి
మణిపూర్ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ డ్యాన్స్ వేసారు.మణిపూర్ సంప్రదాయ నృత్యంతో చిందేశారు.
మణిపూర్లో ఐఈడీ పేలుడు కలకలం సృష్టించింది. రాజధాని ఇంపాల్ సమీపంలోని ఓ గోడౌన్ గేటు వద్ద ఐఈడీ పేలుడు జరిగింది.
ఇంఫాల్ నగరంలో అధికారులు తనిఖీ చేస్తుండగా ఓ కారును ఆపారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించారు. పొంతనలేని సమాధానం చెప్పడంతో అధికారుల్లో కారులో తనిఖీ చేపట్టారు. బంగారు బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ అదుపులోకి తీసుకోని కారును �
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో భారీ పేలుడు సంభంవించింది. ఇంఫాల్ నగరంలోని థంగల్ బజార్లో షాపింగ్ కాంప్లెక్స్ ముందు శక్తిమంతమైన ఐఈడీ బాంబు పేలింది.
మణిపూర్ రాజధాని ఇంపాల్ లో మంగళవారం ఉదయం బాంబు పేలుడు కలకలం సృష్టించింది. స్ధానిక తంగల్ బజారు వద్ద పేలుడు సంభవించింది. బాంబు పేలటంతో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో నలుగురు పోలీసులు ఉన్నారు. పేలుడు అనంతరం ఘటనా ప్రాంతాన్ని పోలీసుల�