import

    Indian drugsపై నిషేదం ఎత్తేసిన పాకిస్తాన్

    May 13, 2020 / 03:07 AM IST

    కేసులు పెరుగుతుండటంతో తమ దేశ ప్రజల ప్రాణాలు కాపాడుకునేందుకు నిషేదాన్ని ఎత్తేసింది పాకిస్తాన్. భారత్ నుంచి దిగుమతి చేసుకునే డ్రగ్స్, విటమిన్స్ వంటి మందులు కొవిడ్ 19 లాంటి వ్యాధి ట్రీట్‌మెంట్‌లో వాడుకునేందుకు నిషేదాన్ని తొలగించింది.  పాకి�

    China :24వేల టెస్టింగ్ కిట్ లు వాపస్…అన్యాయమంటున్న చైనా

    April 28, 2020 / 09:22 AM IST

    ICMR(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్)నిర్దేశాల ప్రకారం...చైనా నుంచి దిగుమతి చేసుకున్న 24 వేల ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను తిప్పి పంపనున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

    మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్ : తగ్గనున్న మద్యం ధరలు

    February 24, 2020 / 06:37 PM IST

    మందుబాబులకు ఇది కిక్కిచ్చే న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే... మద్యం ధరలు తగ్గనున్నాయి. అవును.. బీర్, విస్కీ(beer, whisky) మరింత చౌక కానున్నాయి. బీర్, విస్కీ,

    ఎయిర్ టెల్ కు భారీ షాక్..బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు

    January 28, 2020 / 03:53 PM IST

    ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే భారీ నష్టాలు, ఏజీఆర్‌ వివాదంతో ఇబ్బందులు పడుతున్న ఎయిర్‌టెల్‌ ను ఎక్స్‌పోర్ట్‌ ఆబ్లిగేషన్స్‌కు అనుగుణంగా ప్రవర్తించలేదన్న ఆరోపణలతో వాణిజ్యమంత్రిత్వశాఖ కింద ఉండే డైర�

    ఒక్క ఉల్లిగడ్డ రూ.65..!! : కొనగలరా? తినగలరా?..

    December 18, 2019 / 10:02 AM IST

    ఒక్క ఉల్లిగడ్డ 65 రూపాయలు. అంటే నోరెళ్లబెడతాం. ఉల్లి కోసినప్పుడు కంట్లోంచి వచ్చేనీళ్లు..కొనేటప్పుడు వస్తున్నాయి అనుకోవటం ఇటీవల కామన్ గా మారిపోయింది. కానీ ఈ ఉల్లిగడ్డ రేటు వింటేనే కన్నీళ్లొచ్చేలా ఉంది కదూ. ఒక్క ఉల్లిగడ్డ రూ.65..!!లు అంటే ఇదేదో

    ఉల్లి కన్నీళ్లు తుడిచేందుకు కేంద్రం చర్యలు

    December 1, 2019 / 12:40 PM IST

    ఉల్లి ధరలు సామాన్య ప్రజల కళ్లల్లో కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో ఉల్లిపాయల కొరత ఏర్పడింది. ఉల్లి పోటు కారణంగా చాలా హోటల్స్ లో వాటి వినియోగం ఆపేశారు. చుక్కలు తాకుతున్న ధరలతో కంటనీరు తెప్పిస్తున్న ఉల్లి ధరల�

    భారీగా తగ్గనున్న ఎల్‌సీడీ, ఎల్ఈడీ టీవీల ధరలు

    September 18, 2019 / 11:14 AM IST

    మరికొద్ది రోజుల్లో భారత్‌లో ఎల్‌సీడీ, ఎల్ఈడీ టీవీల ధరలు భారీగా తగ్గనున్నాయి. మంగళవారం ప్రభుత్వం దిగుమతి సుంకాలను 5శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎల్ఈడీల, ఎల్సీడీ టీవీలు తయారుచేసేందుకు వాడే టీవీ ప్యానెల్‌ను దిగుమతి చేసుకోవడానికి

    భారత్‌కి అమెరికా షాక్ : భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు

    April 23, 2019 / 03:05 AM IST

    భారత్ లో పెట్రోల్ ధరలు భారీగా పెరగనున్నాయా? లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు కానుందా? పరిణామాలు చూస్తుంటే ఈ భయాలే కలుగుతున్నాయి. భారత్ కి ఇబ్బంది

10TV Telugu News