Home » in tamilnadu
దేవాలయాల్లో మొట్టమొదటిసారి మహిళా పూజారులను తమిళనాడు ప్రభుత్వం నియమించనున్నారు. ముగ్గురు మహిళలను ఆలయ పూజారులుగా నియమించనున్నట్లు సీఎం స్టాలిన్ చెప్పారు....
సనాతన ధర్మంపై తమిళనాడు క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రాజుకుంటూనే ఉంది. ఉదయనిధి స్టాలిన్ తలపై రూ.10కోట్ల బహుమతిని అయోధ్య అర్చకుడు ప్రకటించడం సంచలనం రేపింది....
తమిళనాడు రాష్ట్ర డీఐజీ, ఐపీఎస్ అధికారి విజయకుమార్ శుక్రవారం ఉదయం రివాల్వరుతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కోయంబత్తూర్ రేంజ్ డీఐజీగా పనిచేసిన విజయకుమార్ తన అధికారిక నివాసంలో శుక్రవారం తన సర్వీసు రివాల్వరుతో కాల్చుకొని ఆత్మహత్య చేసు�
తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి అర్ధరాత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జైలులో ఉన్న మంత్రి సెంథిల్ బాలాజీని డిస్మిస్ చేయాలన్న వివాదాస్పద ఉత్తర్వును గవర్నర్ అర్దరాత్రి నాటకీయ పరిణామాల మధ్య వెనక్కి తీసుకున్నారు....
రుతుపవనాల పురోగమనంతో మంగళవారం దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి.జార్ఖండ్ రాష్ట్రంలోని 24 జిల్లాల్లో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 11వతేదీన కర్ణాటక,ఏపీ సరహిద్దుల వద్ద నిలిచిపోయిన రుతుపవనాలు తిరిగి పు�
దేశంలోని తమిళనాడు, ఢిల్లీ,అసోం, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో సోమవారం భారీవర్షాలు కురుస్తున్నాయి. అసోంలో అతి భారీవర్షాలు కురుస్తుండటంతో వరద నీరు వందలాది గ్రామాల్లోకి చేరింది. అసోంలో వరద పీడిత ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించ
మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తమిళనాడు రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్టు చేశారు. చెన్నైలోని మంత్రి సెంథిల్ బాలాజీ ఇంటి వద్ద 18 గంటలపాటు విచారణ అనంతరం అతన్ని అరెస్టు చేశారు....
తమిళనాడులోని కిల్పాక్ లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఇనుప గేటు తనపై పడడంతో ఓ ఐదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. హార్లేస్ రోడ్డులోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద భద్రతా సిబ్బంది గేటును మూస్తున్న సమయంలో అది ఒక్కసారిగా ప�
తమిళనాడు అరక్కోణంలో ఆలయ ఉత్సవంతో ఘోర ప్రమాదం జరిగింది. కిల్వీధి గ్రామంలో ద్రౌపతి అమ్మన్ ఉత్సవం జరుగుతున్న సమయంలో క్రేన్ కూలి నలుగురు మృతి చెందారు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వారిని సహాయక బృందాలు, పోలీసులు వెంటనే ఆసుపత్రులకు తరలించి చ�
Crime News: ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి, కొట్టి చంపేశారు ఓ మిల్ లో పని చేసే కార్మికులు. ఆ యువకుడు దొంగతనాలకు పాల్పడుతున్నాడని కార్మికులు అనుమానించడమే ఇందుకు కారణం. తమిళనాడులోని తిరుచ్చి-మధురై హైవేలోని మణిగండం అనే గ్రామంలోని మిల్ లో ఈ దారుణ ఘటన చోట