Home » in tamilnadu
ప్రతిరోజు వ్యాయామం చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని అందరికీ తెలుసు. అయితే, వ్యాయామం చేసేందుకు చాలా మంది బద్ధకిస్తుంటారు. యువతలోనూ ఈ ధోరణి విపరీతంగా ఉంది. అయితే, 56 ఏళ్ల ఓ మహిళ చీరకట్టులో జిమ్ లో వ్యాయామం చేస్తూ, బరువులు ఎత్తుతూ అందరినీ ఆశ�
భారత్ జీవవైవిధ్యానికి పెట్టింది పేరు. దేశంలో వివిధ సీజన్లలో ఎన్నో రకాల పండ్లు, కూరగాయలు పండుతాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పనస పండ్లు భారత్ లో బాగా పండుతాయి. కొన్ని రోజులుగా ఓ పనస పండ్ల చెట్టుకి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా
కరోనా వేళ పరిశుభ్రత విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా బయట ఏ ఆహారం తీసుకోవాలన్నా బాగా ఆలోచిస్తున్నాం. అయితే, కొన్ని రెస్టారెంట్లు మాత్రం కరోనా నిబంధనలే కాదు.. తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా కస్టమర్ల ఆరోగ్యంత
త్యాగరాజన్ వెళ్ళే దారిలోనే బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కే.అన్నమలై రావాల్సి ఉంది. అన్నమలైకు స్వాగతం పలికేందుకు బీజేపీ కార్యకర్తలు భారీగా వచ్చారు. ఆ సమయంలో త్యాగరాజన్ అటుగా వెళ్తుండడం చూసి ఆయనకు వ్యతిరేకంగా నినాదలు చేశారు. కొందరు మరింత రెచ్చ
రెండు వారాల్లో తమిళనాడులో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య ఐదుకి చేరింది. ఆ రాష్ట్రంలో వరుసగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు వెలుగులోకి వస్తుండడం కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. తమిళనాడులోని శివగంగ జిల్లాలో ఇవాళ 12వ తరగ�
వారిలో పన్నీర్ సెల్వం ఇద్దరు కుమారులు, ఎంపీ ఓపీ రవీంద్రనాథ్, జయపార్దీప్, మాజీ మంత్రి నటరాజన్, కే కృష్ణమూర్తి, మరుధు అలగురాజ్ కూడా ఉన్నారు. ఏఐఏడీఎంకే నుంచి పన్నీర్ సెల్వాన్ని పళనిస్వామి ఇంతకు ముందే తొలగించిన విషయం తెలిసిం�
''స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసమే పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్నారు. పార్టీ కార్యవర్గం చట్టబద్ధంగా కొనసాగట్లేదు. నా ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి హోదా కేసు ప్రస్తుతం హైకోర్టులో పెండి
ఏఐఏడీఎంకే నుంచి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వాన్ని తొలగించారు. పార్టీ పగ్గాలు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి చేతుల్లోకి వెళ్ళాయి. పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు పళనిస్వామి వర్గం నిర్ణయాలు తీసుకుంది.
తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత ఏఐడీఎంకే పార్టీని ఎలాగైతే ముందుకు తీసుకెళ్ళారో తాను కూడా అదే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నానని ఆ పార్టీ మాజీ నాయకురాలు వీకే శశికళ అన్నారు. ఈ విషయం ఆ పార్టీ శ్రేణులకు తెలుసని చెప్పార�
సమావేశం నుంచి బయటకు వెళుతున్న పన్నీర్ సెల్వంపై కొందరు దాడికి యత్నించారు. ఆయనపై పళని స్వామి మద్దతుదారులు వాటర్ బాటిళ్లను విసిరేశారు. అంతేకాదు, పన్నీర్ సెల్వం కారులో గాలి తీసివేశారు.