Home » in West bengal
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఆదివారం రెండు గూడ్స్ రైళ్లు ఢీకొనడంతో 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఒడిశా రాష్ట్రంలో ట్రిపుల్ రైళ్లు ఢీకొని 283 మంది మరణించిన దుర్ఘటన జరిగిన నెల రోజుల తర్వాత మళ్లీ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయ�
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో గురువారం పిడుగుపాటుకు ఏడుగురు మరణించారు. బెంగాల్ రాష్ట్రంలోని మల్దా జిల్లాలో పిడుగుపాటు వల్ల ఏడుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు....
పశ్చిమబెంగాల్ పంచాయితీ ఎన్నికల నామినేషన్ల పర్వంలో చెలరేగిన హింసాకాండపై ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనరుకు రాజీవ్ సిన్హాకు సమన్లు జారీ చేశారు....
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మళ్లీ లోకల్ రైలు పట్టాలు తప్పింది. మిడ్నాపూర్-హౌరా లోకల్ రైలు ఖరగ్ పూర్ రైల్వే స్టేషనులో పట్టాలు తప్పింది. లోకల్ రైలు మెల్లగా వెళుతుండటంతో పెద్ద ప్రమాదం తప్పింది....
కేంద్ర దర్యాప్తు సంస్థలు మరోసారి తన మేనల్లుడు తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని పిలిచి విచారించే అవకాశం ఉందంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర�
పార్థ ఛటర్జీకి పరిచయం అయినప్పటి నుంచి ఈ మూడు సంస్థలకు అర్పితా ముఖర్జీ డైరెక్టర్గా ఉన్నట్లు తెలుస్తోంది. అర్పితా ముఖర్జీ ఫ్లాటులో నిన్న ఉదయమే అధికారులు రూ.27.9 కోట్లు, ఆరు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని చోట్ల కూ�
రాయల్ బెంగాల్ టైగర్తో తనను తాను పోల్చుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ హెచ్చరిక చేశారు. దేశంలో బీజేపీ చేస్తోన్న అభివృద్ధి పనులు ఏవీ లేవని ఆమె అన్నారు. మూడు, నాలుగు కేంద్ర దర్యాప్తు సంస్థ
ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించి నగదు అక్రమ చలామణి కేసులో నిన్న అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో చేరారని అధికారులు తెలిపారు
పశ్చిమ బెంగాల్ పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి పార్థ ఛటర్జీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఇవాళ ఉదయం అరెస్టు చేశారు. ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించి నగదు అక్రమ చలామణి కేసులో పార్థ ఛటర్జీ సహాయకురాలు అర్పితా
మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ మమతా బెనర్జీ బీజేపీకి చురకలంటించారు. రాష్ట్రపతి ఎన్నికలో గెలుపొందే అవకాశాలు ఇప్పుడు ద్రౌపది ముర్ముకి బాగా ఉన్నాయని ఆమె ఎద్దేవా చేశారు.