Home » in West bengal
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఉద్యోగాల కుంభకోణంలో ఆ రాష్ట్ర మంత్రితోపాటు పలువురి ఇళ్లపై శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేశారు....
జపాన్ దేశాన్ని వణికించిన భూకంపం ఘటన మరవక ముందే మళ్లీ బుధవారం అప్ఘానిస్థాన్, మణిపూర్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. వరుస భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు....
క్రిస్మస్ పండుగ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఏడాది పొడవునా ప్రజలకు అభివృద్ధి పనులను బహుమతులుగా ఇచ్చే శాంతాక్లాజ్తో పోల్చారు....
జమ్మూకశ్మీర్లోని అర్నియాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ సైన్యం అనూహ్యంగా జరిపిన కాల్పులకు భారత సైనికుల నుంచి తగిన ప్రతీకారం తీర్చుకున్నట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) తెలిపింద�
హమూన్ తుపాన్ తీవ్రరూపం దాల్చడంతో మంగళవారం పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో హమూన్ తీవ్ర తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది....
పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన మరో మంత్రి ఇంటిపై గురువారం ఈడీ దాడులు చేసింది. మధ్యంగ్రామ్ మున్సిపాలిటీలో రిక్రూట్మెంట్ కుంభకోణానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ మంత్రి రతిన్ ఘోష్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం సోద�
తమ పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధర్నా చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకులను ఢిల్లీ పోలీసులు నిర్బంధించారు. ఢిల్లీలోని కృషి భవన్ లో టీఎంసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ సహా 30 మంది నాయకుల�
పశ్చిమ బెంగాల్ రాజ్భవన్లో ఫోన్ ట్యాపింగ్ అనుమానంతో ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనందబోస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజ్భవన్ మొదటి, రెండవ అంతస్తుల్లో ఉన్న బెంగాల్ పోలీసుల భద్రతను తొలగిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు....
తమకు ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ కుర్మీ కులస్థులు బుధవారం బందుకు పిలుపు ఇవ్వడంతో మూడు రాష్ట్రాల్లో పలు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. బంద్ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా పశ్చిమబెంగాల్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో 20 రైళ్ల రాకపోకల�
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి ఈ నెలాఖరులో స్పెయిన్కు వెళ్లనున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సౌరవ్ గంగూలీ సీఎంతో కలిసి వెళ్లనున్న�