రాష్ట్రపతి ఎన్నికకు జూన్ 29న నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఎన్డీఏకి దీటుగా విపక్ష పార్టీల నుంచి బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయత్నాలు జరుపుతున్నారు.
మహమ్మద్ ప్రవక్తపై నురూప్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లాలో ముస్లింలు శుక్ర, శనివారాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. దీంతో హౌరా జిల్లాలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్
దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు కుటుంబాల చేతుల్లో ఉన్నాయని నడ్డా అన్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటోన్న బీజేపీ పశ్చిమ బెంగాల్లో సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కోల్కతాలో నిర్వహించిన ఓ సమా
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరికృష్ణ ద్వివేదిని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ ఆదేశించారు.
దేశంలో 2024లో జరిగే లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ అప్పుడే ప్రణాళికలు వేసుకుంటోంది. ఆ ఎన్నికలే ప్రధాన అజెండాగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జూన్ మొదటి వారంలో పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్నారు.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కుమారుడిని ఘోరంగా చంపాడో తండ్రి. కన్న కొడుకును చెరువులో ముంచి చంపేసి, అనంతరం ఇంటికి వచ్చి తనకు ఏమీ తెలియనట్లు నటించాడు.
ఈ కరోనా కాలంలో సాటి మనిషి దగ్గరగా ఉండటానికే భయపడిపోతున్నాం. అటువంటిదో మన పక్కనే తీవ్రమైన దుర్వాసన వస్తున్న కుళ్లిపోయిన మృతదేహాలు పడి ఉంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది…?గుండెలు గుబగుబలాడతాయి కదూ..అదిగో సరిగ్గా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు &n