Home » in West bengal
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ శుక్రవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో వెల్లడించింది. ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్, ఉత్తరాఖండ్, ఢిల్లీల్లో భారీవర్షాలు కురుస్తాయని అధికారు�
పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం పక్షుల పెంపకంపై నిషేధాస్త్రం విధించింది. భారతీయ పక్షులైన చిలుకలు, కాకాటూ, మునియాలను ఇళ్లలో పెంచుకోవడాన్ని నిషేధిస్తూ పశ్చిమబెంగాల్ అటవీ శాఖ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి జ్యోతిప�
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోనూ మణిపూర్ తరహా ఘటన శనివారం వెలుగుచూసింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మాల్దాలో ఇద్దరు మహిళలను కొట్టి వారిని అర్ధనగ్నంగా ఊరేగిస్తున్న వీడియో తాజాగా వైరల్ అవుతోంది....
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంత్ మహారాజ్తో పాటు ఈ ఏడాది రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టింది....
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. బెంగాల్ రాష్ట్రంలోని 63,229 గ్రామ పంచాయతీల్లో అత్యధిక స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.....
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో భారీ బందోబస్తు మధ్య మంగళవారం పంచాయతీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మంగళవారం ఉదయం 8 గంటలకు పలు పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది....
పంచాయతీ ఎన్నికల సందర్భంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగిన హింసాకాండపై ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనందబోస్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సోమవారం రహస్య నివేదిక సమర్పించారు. ఆదివారం రాత్రి కోల్ కతా నుంచి ఢిల్లీకి వచ్చిన బెంగాల్ గవర్నర్ సీవీ ఆన
పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనల తర్వాత 697 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఉదయం 7 గంటల నుంచి రీ పోలింగ్ ప్రారంభం కానుంది. హింసాత్మక ఘటనల ఒకరోజు తర్వాత 697 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని బెంగాల్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్�
హింకాండ నేపథ్యంలో శనివారం కేంద్ర సాయుధ భద్రతా బలగాల పహరాలో పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న పంచాయతీ పోలింగ్ పార్టీల బలాబలాలను వెల్లడించనున్నాయి....
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రాజ్యసభ సీటు కోసం బీజేపీ ఇద్దరు ప్రసిద్ధ వ్యక్తుల పేర్లను పరిశీలిస్తోంది.త్వరలో ఎంపిక జరగనున్న ఒక్క రాజ్యసభ సీటు రేసులో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ,ప్రముఖ బాలీవుడ్ నటుడు, మెగాస్టార్ మిథున్ చక్రవర్తి పేర్లను ప