-
Home » Inaugurated
Inaugurated
Kerala Water Metro : దేశంలోనే తొలిసారి .. కొచ్చిలో వాటర్ మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ
రాష్ట్రంలో పర్యాటకానికి మరింత ప్రోత్సాహం కలిగించేలా వాటర్ మెట్రోను ప్రధాని మోదీ ప్రారంభించారు.
Inida First AC Double Decker E-Bus : ముంబైలో దేశంలోనే మొట్టమొదటి ఏసీ డబుల్ డెక్కర్ E-బస్ ప్రారంభం
భారతదేశంలో మొట్టమొదటి ఏసీ డబుల్ డెక్కర్ ఈ-బస్సును సోమవారం ప్రారంభించింది బృహన్ ముంబై. ముంబయి నగరంలో ఈ డబుల్ డెక్కర్ ఈ-బస్సులు ఇక సందడి చేయనున్నాయి.
Telangana New Secretariat : ఫిబ్రవరి 17న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం
తెలంగాణ నూతన సచివాలయం 2023, ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ పుట్టిన రోజున కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. 2019 జూన్ 27న నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు.
Civils Coaching Academy : ఉస్మానియా యూనవర్సిటీలో సివిల్స్ కోచింగ్ అకాడమీ ప్రారంభం
ఉస్మానియా యూనవర్సిటీ(ఓయూ)లో సివిల్స్ కోచింగ్ అకాడమీ ప్రారంభమైంది. ఓయూ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ అకాడమీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం(డిసెంబర్ 14,2022) ప్రారంభించారు.
CM KCR Inaugurated : మహబూబ్నగర్ జిల్లా సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ ఇవాళ మహబూబ్నగర్ జిల్లా సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించారు. అంతముందు కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
CM KCR inaugurated 8 Medical Colleges : ఎనిమిది మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణలో పెద్ద సంఖ్యలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం కృష్టికి ఫలితంగా సీఎం కేసీఆర్ ఈరోజు ఎనిమిది కాలేజీలను ప్రారంభించారు.ప్రగతి భవన్ నుంచి వర్చువల్ గా తెలంగాణలో కొత్తగా నిర్మించిన 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ఈరోజు ప�
Tribal And Adivasi Bhavans : హైదరాబాద్ లో గిరిజన, ఆదివాసీ భవన్ లను ప్రారంభించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ లో గిరిజన, ఆదివాసీ భవన్ లను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. బంజారాహిల్స్ లో సంత్ సేవాలాల్, కుమ్రం భీమ్ ఆదివాసీ భవన్ లకు శనివారం(సెప్టెంబర్ 17,2022) ఆయన ప్రారంభోత్సవం చేశారు. బంజారాహిల్స్ లో రూ.24.68 కోట్లతో ఆదివాసీ భవన్, రూ.24.43 కోట్లతో బంజారా భవన్
Osmania Hospital : ఉస్మానియా ఆస్పత్రిలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డు.. ప్రారంభించిన కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి
ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డు ప్రారంభమైంది. కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ శ్వేతా మహంతి గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డును ప్రారంభించారు. కమీషనర్ శ్వేతా మహంతి గురువారం( సెప్టెంబర్ 15,2022)న ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించార�
Ganesh Bhavan Mahabubnagar : రాష్ట్రంలో తొలి గణేష్ భవన్ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా గణేష్ భవన్ను నిర్మించారు. మహబూబ్నగర్ లో ఆర్డీవో కార్యాలయం సమీపంలో రూ. 30 లక్షల నిధులతో నిర్మించిన గణేష్ భవన్ను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
CJI NV Ramana Inaugurated Courts Complex : విజయవాడలో కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించిన సీజేఐ ఎన్వీ రమణ..ఒకే భవనంలో 31 కోర్టులు
విజయవాడలో కోర్టుల భవన సముదాయన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా సివిల్ కోర్టు ఆవరణలో జస్టిస్ రమణ మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు సీజే ప్రశఆంత కుమార్, సీఎం జగన్ పాల్గొన్నారు. కోర్టు ప్రాంగణంలో సర్వమత ప్రార్థనల