-
Home » inauguration ceremony
inauguration ceremony
CM KCR : సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటన.. సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం
మంచిర్యాల-అంతర్గామ్ మధ్య రూ.165 కోట్లతో గోదావరిపై బ్రడ్జి నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. హాజిపూర్ మం. పడ్తాన్ పల్లిలో రూ.90 కోట్లతో ఎత్తిపోతల పథకం పనులకు శంఖుస్థాపన చేయనున్నారు.
New Secretariat Postponed : తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. మొదట ఈ నెల 17న కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో సచివాలయ ప్రారంభోత్స కార్యక�
CM KCR Visit Districts : ఈ నెల 12 నుంచి సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన.. నూతన సమీకృత కలెక్టరేట్లకు ప్రారంభోత్సవం
సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్లను ఆయన ప్రారంభించనున్నారు. ఈ నెల 12వ తేదీన ఉదయం మహబూబాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.
Statue Of Equality : 108 ఉత్సవ మూర్తులకు రేపే శాంతి కళ్యాణం.. అందరూ ఆహ్వానితులే
108 దివ్య తిరుపతుల ఉత్సవ మూర్తులకు.. ఏకకాలంలో కల్యాణం జరపనున్నారు. ఇలాంటి కార్యక్రమం.. ఇంతకు ముందెప్పుడూ.. ఎక్కడా జరగలేదు. ఇది.. శ్రీరామనగరంలోనే తొలిసారి నిర్వహించనున్నారు...
Statue Of Equality : ముగిసిన శ్రీరామానుజచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు..
ఉదయం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్స్వామీజీ యాగశాలలో పంచసూక్త హవనం అనంతరం శాంతిహోమం నిర్వహించారు. యాగశాలకు నలుదిక్కుల యజ్ఞగుండాల దగ్గరున్న ద్వారపాలకుల అనుమతి తీసుకుని...
Muchintal : రేపే 108 ఉత్సవ మూర్తులకు ఒకేసారి శాంతి కళ్యాణం.. చరిత్రలో నిలిచిపోయే అద్భుత ఘట్టం
యాగశాలలో వినియోగించిన కలశాల్లోనీ జలాలన్నీ తీసుకెళ్లి.. 108 ఆలయాల పైనున్న శిఖరాలపైన ప్రోక్షణ చేస్తారు...వాటి కింద కొలువైన దేవతామూర్తులకు.. కలశాలల్లోని నీటితో ప్రోక్షణ చేస్తారు...
Statue of Equality : విష్ణు సహస్ర నామ పారాయణంతో మారుమ్రోగిన ముచ్చింతల్
శనివారం భీష్మ ఏకాదశి సందర్భంగా.. విష్ణు సహస్ర పారాయణం చేయాలని, అయితే.. ఎప్పటిలా ప్రవచన మండపంలో కాకుండా.. యాగశాల చుట్టూ పారాయణం చేస్తూ ప్రదిక్షణగా వెళుదామని
Statue of Equality : శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో జూ.ఎన్టీఆర్ ఫ్యామిలీ
శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ ఫ్యామిలీ పాల్గొంది. ఎన్టీఆర్ తల్లి షాలిని, భార్య లక్ష్మీ ప్రణతి.. ఈ ఉదయం శ్రీపెరుమాళ్ స్వామి పూజలో పాల్గొన్నారు. అనంతరం
Ramanuja Sahasrabdi : ముచ్చింతల్లో ఆంక్షలు, నేడు ఉప రాష్ట్రపతి, రేపు రాష్ట్రపతి రాక
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాక సందర్భంగా ముచ్చింతల్ లో పలు ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.. ముచ్చింతల్ శ్రీ భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు
Equality Statue : అమోఘం..అద్భుతం..అద్వితీయం, సహస్రాబ్ది ఉత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం
విగ్రహాల ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి యాగశాల నుంచి రుత్విజులతో కలిసి ర్యాలీగా వెళ్లారు. ప్రధాన యాగశాలలో దివ్యదేశాల్లో ప్రతిష్టించాల్సిన 33