-
Home » inauguration ceremony
inauguration ceremony
CM KCR : సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటన.. సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం
June 9, 2023 / 09:33 AM ISTమంచిర్యాల-అంతర్గామ్ మధ్య రూ.165 కోట్లతో గోదావరిపై బ్రడ్జి నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. హాజిపూర్ మం. పడ్తాన్ పల్లిలో రూ.90 కోట్లతో ఎత్తిపోతల పథకం పనులకు శంఖుస్థాపన చేయనున్నారు.
New Secretariat Postponed : తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా
February 11, 2023 / 10:19 AM ISTతెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. మొదట ఈ నెల 17న కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో సచివాలయ…
CM KCR Visit Districts : ఈ నెల 12 నుంచి సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన.. నూతన సమీకృత కలెక్టరేట్లకు ప్రారంభోత్సవం
January 9, 2023 / 07:11 AM ISTసీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్లను ఆయన ప్రారంభించనున్నారు. ఈ నెల 12వ తేదీన ఉదయం మహబూబాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్…
Statue Of Equality : 108 ఉత్సవ మూర్తులకు రేపే శాంతి కళ్యాణం.. అందరూ ఆహ్వానితులే
February 18, 2022 / 07:18 PM IST108 దివ్య తిరుపతుల ఉత్సవ మూర్తులకు.. ఏకకాలంలో కల్యాణం జరపనున్నారు. ఇలాంటి కార్యక్రమం.. ఇంతకు ముందెప్పుడూ.. ఎక్కడా జరగలేదు. ఇది.. శ్రీరామనగరంలోనే తొలిసారి నిర్వహించనున్నారు...
Statue Of Equality : ముగిసిన శ్రీరామానుజచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు..
February 14, 2022 / 07:51 PM ISTఉదయం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్స్వామీజీ యాగశాలలో పంచసూక్త హవనం అనంతరం శాంతిహోమం నిర్వహించారు. యాగశాలకు నలుదిక్కుల యజ్ఞగుండాల దగ్గరున్న ద్వారపాలకుల అనుమతి తీసుకుని...
Muchintal : రేపే 108 ఉత్సవ మూర్తులకు ఒకేసారి శాంతి కళ్యాణం.. చరిత్రలో నిలిచిపోయే అద్భుత ఘట్టం
February 13, 2022 / 08:44 AM ISTయాగశాలలో వినియోగించిన కలశాల్లోనీ జలాలన్నీ తీసుకెళ్లి.. 108 ఆలయాల పైనున్న శిఖరాలపైన ప్రోక్షణ చేస్తారు...వాటి కింద కొలువైన దేవతామూర్తులకు.. కలశాలల్లోని నీటితో ప్రోక్షణ చేస్తారు...
Statue of Equality : విష్ణు సహస్ర నామ పారాయణంతో మారుమ్రోగిన ముచ్చింతల్
February 12, 2022 / 01:33 PM ISTశనివారం భీష్మ ఏకాదశి సందర్భంగా.. విష్ణు సహస్ర పారాయణం చేయాలని, అయితే.. ఎప్పటిలా ప్రవచన మండపంలో కాకుండా.. యాగశాల చుట్టూ పారాయణం చేస్తూ ప్రదిక్షణగా వెళుదామని
Statue of Equality : శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో జూ.ఎన్టీఆర్ ఫ్యామిలీ
February 12, 2022 / 12:33 PM ISTశ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ ఫ్యామిలీ పాల్గొంది. ఎన్టీఆర్ తల్లి షాలిని, భార్య లక్ష్మీ ప్రణతి.. ఈ ఉదయం శ్రీపెరుమాళ్ స్వామి పూజలో పాల్గొన్నారు. అనంతరం
Ramanuja Sahasrabdi : ముచ్చింతల్లో ఆంక్షలు, నేడు ఉప రాష్ట్రపతి, రేపు రాష్ట్రపతి రాక
February 12, 2022 / 10:00 AM ISTరాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాక సందర్భంగా ముచ్చింతల్ లో పలు ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.. ముచ్చింతల్ శ్రీ భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు
Equality Statue : అమోఘం..అద్భుతం..అద్వితీయం, సహస్రాబ్ది ఉత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం
February 7, 2022 / 12:11 PM ISTవిగ్రహాల ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి యాగశాల నుంచి రుత్విజులతో కలిసి ర్యాలీగా వెళ్లారు. ప్రధాన యాగశాలలో దివ్యదేశాల్లో ప్రతిష్టించాల్సిన 33