income tax department

    రేపే ఆఖరు రోజు : ఐటీ రిటర్న్ గడువు పెంచలేదు

    August 30, 2019 / 10:32 AM IST

    2018-19 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేయటానికి గడువు శనివారం ఆగస్టు 31,2019 తో ముగుస్తుంది. ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేయటానికి ప్రభుత్వం మరోసారి గడువు పెంచిందని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో న�

    వైసీపీ ఎంపీ అభ్యర్థి ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు

    April 10, 2019 / 03:58 PM IST

    గుంటూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల ముందు గుంటూరులో ఐటీ సోదాల కలకలం చెలరేగింది. గుంటూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి ఇళ్లు, ఆఫీసులపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఏక కాలంలో 3 చోట్ల సోదాలు న

    తెరపైకి ఓటుకు నోటు కేసు:వేం నరేందర్ రెడ్డికి నోటీసులు

    February 2, 2019 / 04:18 PM IST

    రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ నేత వేం.నరేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో హైదరాబాద్‌ లో ఉన్న ఈడీ కార్యాలయానికి హాజరుకావాలన�

    నయీం ఆస్తుల అటాచ్ మెంట్ కు ఐటీ యత్నాలు

    January 5, 2019 / 04:46 AM IST

    నయీం ఆస్తుల విలువ రూ.1200 కోట్లు..... నయీం ఆస్తుల అటాచ్ మెంట్ కు పిటీషన్ దాఖలు చేసిన ఆదాయపన్ను శాఖ

10TV Telugu News