Home » income tax department
పన్ను చెల్లింపులు మరింత సులభంగా చెల్లించే అవకాశం కల్పిస్తోంది ఆదాయపు పన్ను శాఖ. మరింత సరళంగా..పన్నుల ప్రాసెస్ జరిగేలా ఈ ఫైలింగ్ పోర్టల్ ఏర్పాటు చేసింది. 2021, జూన్ 07వ తేదీ ప్రారంభిస్తున్నట్లు ఆదాయపను పన్నుశాఖ వెల్లడించింది.
మీకు పాన్ కార్డు ఉందా? ఆధార్ తో లింక్ చేశారా? చేయకపోతే వెంటనే ఆ పని చెయ్యండి. మార్చి 31లోపు పాన్ కార్డును ఆధార్తో అనుసంధానం చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
jaipur wife has every right to know husband salary : ఆడవాళ్ల వయస్సు..మగవారి జీతం అడక్కూడదని సామెత. ఇప్పుడది కుదరదు. భార్యాభర్తలిద్దరూ కలిసి కుటుంబం కోసం కష్టపడుతున్న రోజులివి. అటువంటిది వారిద్దరికి వచ్చే మొత్తం ఆదాయం (జీతం కూడా) ఎంతో ఒకరికొకరు తెలుసుకుంటేనే కదా దానికి తగి�
స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ కు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆదాయపు పన్ను శాఖ దాఖలు చేసిన అప్పీల్ ఆధారంగా మద్రాస్ హైకోర్టు రెహమాన్కు నోటీసు జారీ చేసింది. జస్టిస్ టిఎస్ శివజ్ఞానం, జస్టిస్ వి భవానీ సుబ్బరోయన్ల డివిజన్ బెంచ్ ఎఆర్ �
దళపతి విజయ్ ఇంటిలో మళ్లీ సోదాలు జరుపుతున్న ఐటీ అధికారులు..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం(ఫిబ్రవరి 01,2020) రెండోసారి కేంద్ర బడ్జెట్-2020 ప్రవేశపెట్టారు. పాన్ కార్డు విషయంలో కొత్త మార్పులు తీసుకొచ్చారు. ఇకపై పాన్
ఆదాయపన్నుశాఖ అధికారులు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. ముంబయి, కోల్ కతా, కాన్పూర్, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, హైదరాబాద్, ఘజియాబాద్, సహా పలు ప్రాంతాల్లో సోదాలు జరిపినట్లు తెలిపింది. నగదు నిల్వల్లో అక్రమాలు చేస్తున్నారన
తమిళనాడులో దోమ తెరల తయారీ కంపెనీ యజమాని నివాసంలో ఐటీ శాఖ అధికారులు దాడులు జరిపి లెక్కల్లో చూపని కోట్ల రూపాయల డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. కరూర్ జిల్లా సెమ్మడైలో శివస్వామి అనే వ్యక్తికి శోభికా ఇంపెక్స్ ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో దోమ త
తమిళనాడు మాజీ సీఎం జయలలలిత సన్నిహితురాలు వీకే శశికళకు చెందిన రూ.1600 కోట్ల విలువైన బినామీ ఆస్తులను ఆదాయపన్ను శాఖ అధికారులు మంగళవారం జప్తు చేసారు.2016 నవంబర్ లో రూ.500, రూ.1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత చెన్నై, పుదుచ
ఆదాయపు పన్ను శాఖ అధికారులు రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ కుటుంబానికి నోటీసులిచ్చినట్లు తెలిసింది. ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ, వారి పిల్లలు అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీలకు నోటీసులిచ్చింది. బ్లాక్మనీ యాక్ట్ 2015 కింద ఈ నోటీస�