Home » Income Tax
ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) ఫైలింగ్ చేశారా? ఆగస్టు 31తో గడువు తేదీ ముగిసింది. ముందుగానే ట్యాక్స్ రిటర్స్స్ ఫైల్ చేశాం.
లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ ఆస్తులపై ఐటీ శాఖ కొరడా ఝుళిపించింది. ఆదాయ పన్ను శాఖ అధికారులు మార్టిన్ ఆస్తులకు సంబంధించిన 70 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపారు.
ఇన్ కమ్ ట్యాక్స్ కొత్త రూల్స్ వచ్చేశాయి. ఈ కొత్త రూల్స్ ప్రకారం.. ట్యాక్స్ పేయర్లు.. పన్ను రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ఆదాయ పన్ను శాఖకు అన్ని వివరాలను బహిర్గతం చేయాల్సి ఉంటుంది.
ఢిల్లీ : పాన్(పర్మినెంట్ అకౌంట్ నెంబరు)ను ఆధార్ తో అనుసంధానం చేసుకోడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం మరోసారి గడువు పొడిగించింది. వాస్తవానికి ఈ గడువు ఇంతకు ముందు ప్రకటించిన దాని ప్రకారం మార్చి 31తో ముగిసింది. కాని దీన్ని మరో 6 నెలలప
ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారికి ముఖ్య గమనిక. ముందు ఐటీ శాఖ దగ్గర పాన్కార్డుతో ఆధార్ నెంబర్ అనుసంధానం తప్పనిసరిగా చేయించుకోవాలి. అది కూడా 2019, మార్చి 31వ తేదీలోగానే. లేదంటే ఐటీ శాఖ మీ రిటర్న్లను స్వీకరించదు. ఈ మేరకు ఆధార్-పాన్ మస్ట్గా అనుసంధ�
దేశ రాజధాని ఢిల్లీలో కోట్ల విలువైన హవాలా రాకెట్ గుట్టురట్టు అయింది. మనీ లాండరింగ్ రాకెట్ నిర్వాహకులపై ఐటీ శాఖ కొరడా ఝళిపించింది. ఐటీ దాడుల్లో దాదాపు రూ.20వేల కోట్ల రూపాయల విలువైన ఆర్థిక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
కేంద్ర బడ్జెట్ లో ఉద్యోగులకు గుడ్ చెప్పారు. వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని పెంచారు. రూ.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు ఇక నుంచి ఇన్ కం ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఏడాది జీతం రూ.6.50 లక్షలుగా ఉన్న వారు సైతం.. బీమా, పెన్షన్ ఫండ్స్ లో
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని వర్గాలను ఆకట్టుకొనేందుకు మోడీ సర్కార్ వ్యూహాలు రచిస్తోంది. మధ్యతరగతి ప్రజలే టార్గెట్ గా మోడీ సర్కార్ పావులు కదుపుతోంది. ఉద్యోగస్థులను ఆకట్టుకొనేందుకు ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుత�
చెన్నై : ఐటీ దాడులతో శాండల్వుడ్ షేక్ అవుతోంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న సోదాల్లో భారీ ఎత్తున ఆస్తులు, బంగారం పట్టుబడినట్లు తెలుస్తోంది. పన్ను ఎగవేశారన్న అనుమానాలతో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. కన్నడ సినీ తారలు, నిర్మాతల ఇళ్లపై జరిగిన