Home » Increase
వర్షాకాలం ప్రారంభం కావడంతో, కండ్లకలక కోసం సంప్రదింపులు గణనీయంగా పెరిగాయి. వ్యక్తులు ఈ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి
అందుకు తగినట్టుగానే పన్నుల వసూళ్ల లక్ష్యం పూర్తి చేసేందుకు ఆర్థికశాఖ క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యమిస్తోంది. వాణిజ్య పన్నుల ద్వారా రూ.9,311 కోట్లు వసూలయింది. అబ్కారీ శాఖ ద్వారా రెండు నెలల్లో రూ.4,484 కోట్లు ఆదాయం సమకూరింది
మోదీ ప్రభుత్వ హయాంలో భారతీయ మహిళల ఎత్తు పెరిగిందని హర్యాన మంత్రి ఓ బహిరంగ కార్యక్రమంలో విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే మహిళలు ఎత్తు పెరగాడానికి ఆయన అద్భుతమైన కారణాన్ని చెప్పారు
హైదరాబాద్ మెట్రో రైలు టికెటింగ్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఎల్ బీ నగర్-మియాపూర్ కారిడార్ లోని 150 మంది మెట్రో టికెటింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు.
హైదరాబాద్ మెట్రో ప్రయాణం మరింత భారంకానుంది. త్వరలోనే మెట్రో రైలు టికెట్ చార్జీలు పెరుగనున్నాయి.
అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన రిట్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు అయింది. తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కి పెంచాలని, ఏపీలో 175 నుంచి 225 వరకు పెంచా�
బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) కస్టమర్లకు గుడు న్యూస్. ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టే వారికి బ్యాంక్ ఆఫ్ బరోడా తీపి కబురు అందించింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై ఈ వడ్డీరేట్లు పెరిగాయి. వివిధ రకాల టెన్యూర్ల ఫి�
మున్సిపల్ చట్టానికి పలు సవరణలు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీలో 5 నుంచి 15 మందికి కోఆప్షన్ సభ్యులను పెంచుకోవడానికి చట్టం తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో అవిశ్వాసం పెట్టడాన్ని 3 నుంచి 4ఏళ్లకు పెంచడానికి న�
మహిళల అపహరణ కేసులు కూడా బాగానే నమోదు అవుతున్నాయి. ఈ యేడాది జూలై వరకు ఢిల్లీ వ్యాప్తంగా 2,197 కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయి. ఇది గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 20 శాతం ఎక్కువ. దీంతో పాటు గృహ హింస కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ యేడాది ఇప్పటి వరకు 2,704 కేసుల�
అత్యాచార నిందితులకు ఉరిశిక్ష విధించడంపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఉరిశిక్ష లాంటివి అమలు చేస్తే అత్యాచారం అనంతరం సాక్ష్యాలు దొరక్కుండా లేదంటే బాధితురాలు ఫిర్యాదు వరకు వెళ్లకుండా హత్యలు చేసే ప్రమాదం ఉందనే వాదనలు బలంగానే వినిపించాయి. గెహ్