Home » IND Vs AUS match
టీమిండియాకు నాల్గో టెస్ట్ కీలకం కానుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్కు నేరుగా చేరుకోవచ్చు. ఓడిపోయినా, మ్యాచ్ డ్రా అయినా.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్కు అర్హత సాధించాలంటే శ్రీలంక జట్టు ప్రదర్శనపై ఆధారపడాల్సి ఉంటుం
నాల్గో టెస్టులో భరత్కు తుది జట్టులో అవకాశం దక్కకపోవచ్చుఅనే వార్తల నేపథ్యంలో జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించారు. భరత్ ప్రదర్శనపై మేం ఎలాంటి ఆందోళన చెందడం లేదని అన్నారు.
టీమ్ఇండియా తుదిజట్టులో స్వల్పమార్పులు జరిగే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ను బరిలోకి దించే అవకాశాలున్నాయి. అయితే శ్రేయాస్ ఫిట్నెస్ను బట్టి తుదిజట్టులోకి తీసుకుంటారా? లేదా అనేది తెలుస్తోంది.
శ్రేయాస్ అయ్యర్ విషయంపై టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. గాయం నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్ అయిదు రోజులు ఆడగలిగే స్థితిలో ఉంటే తుది జట్టులోకి వస్తాడని తెలిపాడు. శ్రేయాస్ ఫిట్నెస్ సాధించినందుకు సంతోషంగా ఉందన్న ద్రవిడ్.. �
ఆస్ట్రేలియా, భారత్ జట్ల మ్యాచ్ అంటే మాటల యుద్ధం షరామామూలే. గ్రౌండ్లో భారత్ ఆటగాళ్లపై ఒత్తిడి పెంచేలా నోరుపారేసుకునే ఆసీస్ ఆటగాళ్లు.. ఈసారి మ్యాచ్ ప్రారంభంకు ముందే పిచ్పై గోల షురూ చేశారు. ఆసీస్ జట్టు ఆటగాడు స్టీవ్స్మిత్ నాగ్పూర్ పిచ్ గుర
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ నాగ్పూర్ వేదికగా గురువారం ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో భారత్ తుదిజట్టులో స్పిన్నర్లకు ఎంతమందికి అవకాశం దక్కుతుందన్న ప్రశ్నకు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చారు.
నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు నేటి నుంచి నాగ్పూర్ వేదికగా ప్రారంభమవుతుంది. తొలిటెస్టుకు ముందు ఆస్ట్రేలియా జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్ రౌండర్, ప్రధాన బౌలర్ కెమెరూన్ గ్రీన�
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మూడో మ్యాచ్ మరికొద్ది సేపట్లో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. మ్యాచ్ వీక్షించేందుకు సొంత వాహనాలపై స్టేడియంకు వచ్చిన వారు తమ వాహనాలకు కేటాయించిన పార్క�