Home » IND vs AUS
Virat Kohli Pathaan Dance: ఆస్ట్రేలియాతో మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లి మైదానంలో జూమ్ జో పఠాన్ పాటకు స్టెప్పులు వేశాడు. అతడికి రవీంద్ర జడేజా కూడా జత కలవడంతో సందడి వాతావరణం నెలకొంది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య నాగ్ పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో రెండో రోజు ఆట ముగిసింది. ఇవాళ చివర్లో అర్ధ సెంచరీలతో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ చెలరేగడంతో భారత్ 144 పరుగుల ఆధిక్యంలో ఉంది. టీమిండియా
ఆఫ్లైన్ టిక్కెట్ల కోసం అభిమానులు జింఖానా గ్రౌండ్కు రావొద్దని సూచించింది హెచ్సీఏ. గ్రౌండ్ వద్ద ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే టిక్కెట్లు అందజేస్తామని ప్రకటించింది. అయినప్పటికీ గ్రౌండ్ వద్ద అభిమానులు ఇంకా పడిగాపులు పడుతున్�
ఇండియా-ఆస్ట్రేలియా మూడో టీ20 శుక్రవారం సాయంత్రం జరగనుంది. నాగ్పూర్ వేదికంగా సాయంత్రం ఏడు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ సిరీస్ నెగ్గాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. మరోవైపు ఇండియాను బౌలింగ్ సమస్య వేధిస్తోంది.
ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్ లో.. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన ఇంకో వార్మప్ మ్యాచ్లోనూ భారత్ ఘన విజయం సాధించింది.
TEAM INDIA:టీమిండియా.. ఆసీస్ ను చిత్తుగా ఓడించింది. ఆస్ట్రేలియా పర్యటనలో చివరిదైన టెస్టుసిరీస్ లో చివరి మ్యాచ్ ను మూడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది. ఆతిథ్య జట్టు నిర్థేశించిన 328 పరుగుల లక్ష్యాన్ని అనూహ్య రీతిలో భారత్ ఛేదించింది.
Shardul -Sundar rescue act: భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అనూహ్య ప్రదర్శన కనబరుస్తున్నారు టీమిండియా ప్లేయర్లు. ఆఖరి టెస్టులో మూడో రోజు ఆటను టీమిండియా టెయిలెండర్లు శార్దుల్ ఠాకూర్ (115 బంతుల్లో 67; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), వాషింగ్
ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ శుక్రవారం గబ్బా స్టేడియంలో గాయంతో సతమతమయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఇండియా తుది 11మంది జట్టులో ఒకడు సైనీ. ఈ పర్యటన మొత్తం టీమిండియాకు గాయాల బెడద తప్పలేదు. మహమ్మారి ఎఫెక్ట్ ఇలా ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటు�
Mohammad Siraj: టీమిండియా మేనేజ్మెంట్ జస్ప్రిత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ లు జాతి వివక్షకు గురయ్యారంటూ.. నిందితులపై కంప్లైంట్ చేసింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఓ గుంపు వారిపై ద్వేషపూరిత కామెంట్లు చేశారని ఆరోపించింది. టెస్ట�
Rishabh Pant: ఆస్ట్రేలియా పర్యటనలో వికెట్ల వెనుక శుభారంభం నమోదు చేసిన రిషబ్ పంత్.. సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఓపెనర్ పుకోస్కీ రెండు క్యాచ్లను జారవిడిచాడు. ఫలితంగా ఆస్ట్రేలియా తొలి రోజు ఆటముగిసేసరికి 2వికెట్లు నష్టపోయి 166పరుగులు చేయగలిగిం�