Home » IND vs AUS
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు ముందు టీమ్ఇండియాకు వరుస షాక్లు తగులుతున్నాయి. కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరుగా గాయపడుతున్నారు.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఐపీఎల్లో గాయపడడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్కు దూరం అయ్యాడు. అతడి స్థానంలో యువ ఆటగాడిని బీసీసీఐ తీసుకుంది.
క్రికెట్ అభిమానులు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC) ఫైనల్ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 7 నుంచి 11 వరకు లండన్లోని ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జూన్ 7 నుంచి 11 వరకు లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.ఇందుకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ అక్కడి పరిస్థితులపై అవగాహన కోసం ఆసీస్ ఆటగాడు లబు
360 డిగ్రీ ప్లేయర్గా పేరు పొందిన సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడు సార్లు గోల్డెన్ డకౌట్ కావడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ ఇలా గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మొదటి రెండు మ్యాచుల్లో మిచెల్ స�
నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ ఓటమిపాలైంది. 21 రన్స్ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.
టెస్టు సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్ను తన ఖాతాలో వేసుకొనేందుకు సన్నద్ధమైంది. విశాఖలో జరిగిన రెండో వన్డేలో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమిపాలైన విషయం విధితమే. ఏ ఒక్కరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. అయితే మూడో వన్డేల�
భారత్ అతిపెద్ద ఓటమిని చవిచూసింది. విశాఖ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నిన్న జరిగిన రెండో వన్డేలో పది వికెట్ల తేడాతో ఆసీస్ గెలిచిన విషయం తెలిసిందే. నిన్న భారత్ కేవలం 117 పరుగులకే ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా 11 ఓవర్లలో 121 పరుగులు చేసి గెలిచింది. నిన్న
విశాఖలో ఆదివారం (మార్చి19)న ఇండియా, ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే వన్డే మ్యాచ్ కు వరుణ గండం ఉండటంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
తొలి మ్యాచులో ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆడాడు. నేటి మ్యాచులో అతడిని తీసుకుంటారా? లేదా వాషింగ్టన్ సుందర్ ను తీసుకుంటారా? అన్న ఆసక్తి నెలకొంది. తొలి మ్యాచులో శార్దూల్ ఠాకూర్ కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేశాడు. ఒక్క వికెట్ కూడా దక్కలేదు. తొలి మ్�