Home » IND vs AUS
KL Rahul: కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియాతో జరగనున్న మరో రెండు టెస్టులకు దూరం కానున్నాడు. ట్రైనింగ్ లో గాయం కావడంతో వికెట్ కీపర్- బ్యాట్స్మన్ సుదీర్ఘ ఫార్మాట్ లోని తొలి రెండు మ్యాచ్ లలో ఆడలేదు. సిరీస్ లోని తర్వాతి 2మ్యాచ్ లలో ఆడించేందుకు సిద్ధమైంది మేన�
INDvsAUS: టీమిండియా మెల్బౌర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా 4మ్యాచ్ లు గెలిచింది. ఈ ప్రకారం.. చూస్తే మైదానం ఇండియాకు బాగా కలిసొచ్చింది. అంతకంటే ముందు క్వీన్స్ పార్క్ ఓవల్, త్రినిదాద్, సబీనా పార్క్, జమైకా, ఎస్ఎస్సీ లాంటి వేదికల్లో మూడేసి మ్యాచ్ ల చొప్పు�
ప్రజెంట్ జనరేషన్లో టాప్ క్రికెటర్లలో ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్మీవ్ స్మిత్ ఒకరు. ప్రత్యర్థి జట్టు ధాటిని తట్టుకుంటూ నిలకడగా బ్యాటింగ్ చేయగల సమర్థుడు. స్మిత్కు రీసెంట్గా ఐసీసీ కూడా అరుదైన గౌరవం ఇచ్చింది. ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ �
Hanuma Vihari: మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియాపై అద్భుతమైన విజయం సాధించింది టీమిండియా. ఎనిమిది వికెట్ల తేడాతో కంగారూలపై విజయకేతనం ఎగరేసింది. మ్యాచ్ మధ్యలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బౌండరీ లైన్ సమీపంలో ఫీల్డింగ�
Boxing Day: బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఆసీస్తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఆచితూచి ఆడుతుంది. సున్నా పరుగుల వద్ద తొలి వికెట్గా మయాంక్ అగర్వాల్ (0) కోల్పోయినప్పటికీ భారత బ్యాట్స్మెన్ ఒత్తిడికి లోనవకుండా ఇన్నింగ్స్ కొనసా�
Border-Gavaskar Trophy : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా అడిలైడ్ (Adelaide)లో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైన భారత జట్టు రెండో టెస్టుకు రెడీ అవుతోంది. ఇకపై కెప్టెన్ కోహ్లీ (Virat Kohli) అందుబాటులో ఉండకపోవడం, గాయం కారణంగా మహ్మద్ షమీ (Mohammed Shami) సిరీస్కు దూ�
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో రెండో వన్డే జరుగుతున్న సమయంలో ఓ లవ్ ట్రాక్ నడిచింది. క్రికెట్ స్టేడియాన్ని రొమాంటిక్ స్పాట్ గా మార్చేశారు. మ్యాచ్ చూడటానికి వచ్చిన ఇండియాన్ సపోర్టర్.. అదే మ్యాచ్ చూడటానికి వచ్చిన ఆస్ట్రేలియన్ సపోర్టర్ కు లవ్ ప్రప�
నాగ్పూర్లోని విదర్భ వేదికగా టీమిండియా రెచ్చిపోయింది. ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డ కోహ్లీ(116; 120 బంతుల్లో 10 ఫోర్లు) పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఈ మేర భారత్.. ఆసీస్కు 251పరుగుల టార్గెట్ నిర్దేశించింది. క్రమంగా వికెట్లు పడిపోతున్నా.. మూడ
భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా రెండో వన్డేను నాగ్పూర్లోని విదర్భ వేదికగా ఆడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి వన్డే విజయాన్ని కొనసాగించాలనే క్రమంలో టీమిండియా తీవ్రంగా ప్రాక్టీస్ చేసింది. �
యావత్ భారతమంతా.. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్నామంటూ సగర్వంగా చెప్పుకుంటోంది. వీరిలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ.. చేరిపోయాడు. ఇటీవల బాలీవుడ్లో సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘ఉరి’. అందులో ఉన్న ఓ డైలాగ్ ‘హౌజ్ ద జోష�