Home » IND-W Vs AUS-W
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Womens World Cup 2025) భాగంగా జరిగిన మ్యాచ్లో ఆసీస్ చేతిలో ఓడిపోయిన బాధలో ఉన్న భారత్కు ఐసీసీ షాకిచ్చింది.
టీమ్ఇండియా ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అరుదైన ఘనత సాధించింది.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Womens World Cup 2025) భారత్ వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోవడంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి.
ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం పై టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur ) స్పందించింది.
మహిళల వన్డే క్రికెట్లో స్మృతి మంధాన (Smriti Mandhana) ఆస్ట్రేలియాపై వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్గా చరిత్ర సృష్టించింది.
భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది.
మూడు మ్యాచుల టీ20 సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది.
భారత్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచులో ఓటమి పాలైన ఆస్ట్రేలియా మహిళల జట్టు తమకు అచ్చొచ్చిన వన్డేల్లో మాత్రం విజృంభిస్తోంది.
భారత మహిళల జట్టు చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. ముంబై వేదికగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచులో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
భారత మహిళల జట్టు చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. మొన్న ఇంగ్లాండ్ను మట్టికరిపించిన భారత్ నేడు ఆస్ట్రేలియా పై చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది.