Home » india bloc
సీట్ల పంపకాలు లాంటివి ఆయా పార్టీలు బలంగా ఉన్న ప్రాంతాల్లోని పార్టీలే నిర్ణయిస్తాయి. ఒకరంగా చెప్పాలంటే ఎవరివారే పోటీ చేస్తారు, కాకపోతే అన్ని పార్టీలను కూటమిగా పిలుచుకుంటారు. మరి ఈ ప్రతిపాదనపై ఎలాంటి చర్చ జరిగిందనే దానిపై స్పష్టత లేదు
ఏపీలో ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులు.. వెంటాడుతున్న కేసులతో చంద్రబాబు పూర్తిగా సేఫ్ గేమ్ ఆడేందుకే మొగ్గుచూపుతున్నారని పరిశీలకులు అభిప్రాయం.
శివసేన (యూబీటీ) తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పార్టీ నేత ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ.. భారతీయ ధర్మం సనాతనం చాలా గొప్పదని, రాజకీయాల కోసం దానిపై విమర్శలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు.
ఇండియా కూటమిలో ప్రధానమంత్రి పదవికి బలమైన పోటీదారు ఎవరనే ప్రశ్నకు జనం చాలా షాకింగ్ సమాధానాలు ఇచ్చారు. సర్వేలో పాల్గొన్న వారిలో 29 శాతం మంది కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఎన్నుకున్నారు
ప్రధాని మోదీని సూర్య లోకం పంపించే ఏర్పాటు చేయండి అంటూ ఇస్రోకి మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. బ్యాంకు ఖాతాల్లోను రూ.15 లక్షలు వేస్తానని నమ్మి మా ఇంట్లో 11మంది బ్యాంకు ఖాతాలో ఓపెన్ చేశాం. కానీ ఒక్క రూపాయి కూడా పడలేదు. కాబట్టి మోదీన�
దీంతో పాటు శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా డి.రాజా, నేషనల్ కాన్ఫరెన్స్కు చెందిన ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన మెహబూబా ముఫ్తీలకు కూడా ఈ కమిటీలో చోటు కల్పిం�
వివిధ రాష్ట్రాల్లో సీట్ల పంపకాలపై తక్షణమే చర్చలు ప్రారంభించి, వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని, వివిధ ప్రాంతాల్లో జూడేగా భారత్, జీతేగా ఇండియా అంటూ నినాదాలు చేస్తామని చెప్పారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని ఇండియా కూటమి తీర్మానించింది. వీలైనంత వరకు కలిసి పోటీ చేయాలని నేతల మధ్య అభిప్రాయం కుదిరింది. వివిధ రాష్ట్రాల్లో సీట్ల భాగస్వామ్య ఏర్పాట్లు తక్షణమే ప్రారంభం కానున్నట్లు ఇండియా కూటమి పేర్కొంది.
విపక్షాల రెండు సమావేశాలు దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. విపక్షాల ఐక్యత బీజేపీకి నష్టాన్ని చేకూర్చొచ్చనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇప్పటి పరిస్థితులు, విశ్లేషణలు ఎలా ఉన్నా.. గత ఎన్నికల ఫలితాలు మాత్రం చాలా ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడి
శివసేన, తృణమూల్, ఎస్పీ, ఆర్ఎల్డీ, జేఎంఎం, డీఎంకే, ఎండీఎంకే వంటి పెద్ద పార్టీలు ఇంకా డైలమాలోనే ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో కమిటీ వేసి సీట్ల పంపకాల వివాదాన్ని పరిష్కరించాలని వీటిలో చాలా పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇండియా కూటమిలో ప్రస్తుతం 28 పా�