Home » india bloc
బీహార్లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఇండియా కూటమి ఎంపీలు ఎన్నిలక సంఘం కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు.
ఐక్యతను ప్రదర్శిస్తూ భారత కూటమి అగ్ర నాయకులు ఇటీవల కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ నివాసంలో విందు సమావేశం నిర్వహించారు.
రేపు ఇండియా కూటమి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కాబోమని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది.
Delhi Election Result : ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ లోక్సభకు పొత్తు పెట్టుకున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆప్ అధికారాన్ని కొనసాగిస్తుందా? 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలో తిరిగి వస్తుందా? తేలనుంది.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేసిందని అన్నారు. 400 సీట్లు వచ్చి ఉంటే కొత్త రాజ్యాంగాన్ని తెచ్చేవారని తెలిపారు.
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేపట్టింది వాళ్లతో పొత్తుకోసమేనని మాజీ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు
కేంద్రంలో ఎన్డీయే సర్కార్ నెక్ టు నెక్ మెజార్టీతో పవర్లోకి రావడంతో.. స్పీకర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది.
లోక్సభ ఎన్నికల్లో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో బీజేపీకి షాక్ తగిలేలా కనిపిస్తోంది.
ఈసారి ఎలాగైనా మోదీని దించాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్.. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల డిమాండ్లకు తలొగ్గి సీట్లు షేర్ చేసుకుంది కాంగ్రెస్.