Home » india bloc
కేంద్రంలో ఎన్డీయే సర్కార్ నెక్ టు నెక్ మెజార్టీతో పవర్లోకి రావడంతో.. స్పీకర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది.
లోక్సభ ఎన్నికల్లో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో బీజేపీకి షాక్ తగిలేలా కనిపిస్తోంది.
ఈసారి ఎలాగైనా మోదీని దించాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్.. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల డిమాండ్లకు తలొగ్గి సీట్లు షేర్ చేసుకుంది కాంగ్రెస్.
కాంగ్రెస్ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఓ వైపు ఆర్థిక కష్టాలు.. మరోవైపు కేసులు హస్తం పార్టీని చుట్టుముట్టాయి. వరుస ఐటీ నోటీసులు, అకౌంట్ల ఫ్రీజ్.. ఎన్నికల వేళ కాంగ్రెస్ను ఆర్థికంగా ఇబ్బందిపెడుతున్నాయి.
Delhi Liquor Scam: ఇండియా కూటమి ర్యాలీకి కూడా సునీత కేజ్రీవాల్ హాజరై ప్రసంగించే అవకాశం ఉంది.
మధ్య ప్రదేశ్లో 29 లోక్సభ స్థానాలుండగా.. కేవలం ఖజురహో స్థానంలో మాత్రమే సమాజ్వాదీ పార్టీ పోటీ చేయనుంది. మిగతా అన్ని స్థానాల్లో కాంగ్రెస్కు మద్దతిస్తామని ఎస్పీ ప్రకటించింది.
Medchal BRS MLA Malla Reddy: రాహుల్ గాంధీ రెండోసారి జోడో యాత్రకు పోతే మిగతా పార్టీలన్నీ చోడో యాత్రకు పోయినయి అంటూ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లా రెడ్డి సెటైర్లు వేశారు.
వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు మహారాష్ట్రలో సీట్ల పంపకం పెద్ద సవాల్. ఇక్కడ మహావికాస్ అఘాడీ అంటే కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే-శివసేన, శరద్ పవార్-ఎన్సీపీ మధ్య ఇప్పటికే పొత్తు ఉంది. దీంతో మహారాష్ట్రలోని 48 లోక్సభ స్థానాల్లో ఎవరికి ఎన్ని సీ
ఇండియా కూటమికి కన్వీనర్గా చూడాలంటూ ఎక్కువ మంది ఓటు వేశారు. ఏకంగా 44 శాతం మంది ఖర్గేను ఇండియా కూటమి కన్వీనర్ చేయాలని అన్నారు. అయితే 34 శాతం మంది మాత్రం ఆయన కూటమికి కన్వీనర్ గా ఒద్దని చెప్పారు.
ఎవరికైనా ధైర్యం ఉంటే వారణాసిలో మోదీపై పోటీ చేయండి. నితీష్ కుమార్ను కూడా సవాలు చేస్తున్నాను. బనారస్లో మోదీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేయమని భారత కూటమికి సవాలు చేస్తున్నాను