Home » india bloc
27 పార్టీల కూటమి చివరి సమావేశం సెప్టెంబర్లో ముంబైలో జరిగింది. ఇందులో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షత వ్యవహరించారు
ఈ పరిణామాలు చూస్తుంటే.. అసలు కూటమి ఉద్దేశం ఏంటి? పోటీ ఎట్లా ఉంటుంది? పొత్తు ఎట్లా ఉంటుందనే చర్చ పూర్తి స్థాయిలో జరగనట్టే కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి విపక్షాలు దూరంగా ఉన్నాయి
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల మధ్య సీట్ల పంపకాల అంశం తెరపైకి వచ్చింది. మధ్యప్రదేశ్లో బీజేపీని ఓడించాలని ఎస్పీ భావించింది. కాంగ్రెస్, ఎస్పీ మధ్య పొత్తు ఉంటుందని అఖిలేష్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
బీజేపీతో కాంగ్రెస్ నేతలు కుమ్మక్కయ్యారని అఖిలేష్ ఆరోపించారు. పొత్తు రాష్ట్ర స్థాయిలో లేదని తెలిసి ఉంటే.. దిగ్విజయ్ సింగ్ వద్దకు ఎస్పీ నేతలను పంపి ఉండేవాడిని కాదని, కాంగ్రెస్ వాళ్లు తమకు ద్రోహం చేస్తారని తెలిసి ఉంటే వాళ్లను నమ్మి ఉండేవాడి�
ఈ సమావేశాల అనంతరం లాలూ ప్రసాద్ పార్టీ ఆర్జేడీ నేతలు శుక్రవారం నితీశ్ కుమార్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి రాజకీయాలను వేడెక్కించారు. విపక్షాల కూటమి ఇండియాలో చేరిన పార్టీల నేతల ఈ ర్యాపిడ్ సమావేశాలకు సంబంధించి ఇప్పుడు అర్థాలు దొర్లుతు
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతికి హాజరైన సందర్భంగా, ఇది రాష్ట్ర కార్యక్రమమని అన్నారు. ఇందులో ప్రొటోకాల్ ప్రకారం వెళ్లాలని, తాము ఎవరినీ వ్యక్తిగతంగా వ్యతిరేకించనప్పటికీ, సైద్ధాంతిక వ్యతిరేకత వేరే విషయమని చెప్పారు
ఇదే సమయంలో ఎన్డీయే, ఇండియా కాకుండా మూడో కూటమి పేరు కూడా వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం భారీ ప్రకటనే చేశారు. మాయావతి, కేసీఆర్ లాంటి నేతలతో కలిసి మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయొచ్చని అంటున్నారు
ప్రతిపక్షాల ఇండియా కూటమికి నాయకుడు లేరని విమర్శించారు. లోక్ సభ ఎన్నికల వేళ..
దేశంలో కనుక ప్రధాని అభ్యర్థిపై సర్వే చేస్తే నితీశ్ కుమార్ను ప్రధానిగా చూడాలని చాలా మంది కోరుకుంటున్నట్లు వెల్లడి అవుతుందని అశోక్ చౌదరి అంటున్నారు. బీహార్ మాత్రమే కాకుండా, బయటి నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తుందని ఆయన అన్నారు
కొందరు టీవీ యాంకర్లు, కొన్ని టీవీ షోలను బహిష్కరించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. త్వరలోనే జాబితాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కారణం ఏంటంటే?