Home » India corona cases
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. కొత్తగా 12,729 కరోనా కేసులు నమోదు కాగా.. కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు 3,43,33,754మంది కరోనా బారినపడ్డారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్లో 14,146 మంది కరోనా బారినపడినట్లు పేర్కొంది.
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య కూడా చాలావరకు తగ్గింది. కరోనా మృతులు చాలావరకు తగ్గాయి.
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 26,727 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
కోవిడ్ పేరు చెప్పి....ఓ వ్యక్తి నుంచి ఒకటి కాదు..రెండు కాదు..రూ. 1.3 కోట్లు కొట్టేశారు తల్లి కూతుళ్లు. పాపం అని దయతలచి డబ్బులు ఇస్తే..నిండా మోసం చేశారని బాధితుడు వాపోతున్నాడు.
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గత వారం 30 వేలకు దిగువన నమోదైన కేసులు.. గురు, శుక్రవారాల్లో 30 వేలు దాటాయి.
గత మూడు రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం వరకు తగ్గుతూ వచ్చిన కేసుల సంఖ్య మంగళవారం నుంచి క్రమంగా పెరుగుతోంది.
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 36,401 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది.
గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 41 వేల 195 కరోనా కేసులు నమోదయ్యాయి. 490 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 3 లక్షల 87 వేల 987 యాక్టివ్ కేసులున్నట్లు, రికవరీ రేట�
దేశంలో కరోనా తీవ్రత తగ్గింది. కొత్త కేసులు, మరణాలు తగ్గాయి. హమ్మయ్య.. అని జనాలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇంతలోనే ఆందోళనకు గురిచేసే వార్త వెలువడింది. దేశంలో కరోనా మరణాలు