Home » India corona cases
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 70వేలకు చేరువగా కొత్త కోవిడ్ కేసులు నమోదవడం భయాందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా
కరోనా కేసులు తగ్గాయనుకున్న లోపే మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ పెరిగిపోయాయి.. ర్యాపిడ్ టెస్టులతో కరోనా కేసులు భారీగా నమోదు కావడంతో పీక్ స్టేజ్ దాటేసింది.. ఇక కరోనా కేసులు తగ్గుతున్నాయలే అనుకున్న ఒక్కరోజులోనే మళ్లీ కరోనా కేసుల తీవ్రత �