Home » India Corona
దేశంలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతుంది. శుక్రవారం దేశ వ్యాప్తంగా 11,106 కరోనా కేసులు నమోదు కాగా.. 459మంది మృతి చెందారు
కరోనా కేసుల సంఖ్య మంగళవారంతో పోల్చితే బుధవారం స్వల్పంగా పెరిగింది. నిన్న పదివేల పైచిలుకు కేసులు నమోదు కాగా.. బుధవారం కేసుల సంఖ్య 11 వేలు దాటింది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. సోమవారం 30వేలకు దిగువున ఉన్న కేసులు తాజాగా మంగళవారం 42 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 42,625 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
భారతదేశాన్ని గజగజలాడించిన కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కేసుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. మరణాల సంఖ్య కూడా అదే విధంగా ఉండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. గతంలో లక్షల సంఖ్యలో నమోదైన పాజిటివ్ కేసులు ఇప్పుడు కంట్రోల్ లోకి వచ్చాయ�
దేశం అన్ లాక్.... మూడో ముప్పు తప్పదా..?
కరోనాతో అల్లాడిపోయిన భారత్ లో క్రమేపీ వైరస్ తగ్గుముఖం పట్టనట్లే కనిపిస్తోంది.
దేశంలో తగ్గిన కరోనా కేసుల సంఖ్య
భారత్ను కరోనా పూర్తిగా కమ్మేస్తోంది.. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.. వరుసగా ఐదో రోజు లక్షకు పైగా కేసులు నమోదవ్వగా.. ఈసారి ఆ కేసుల సంఖ్య లక్షా 50 వేలకు చేరువవ్వడం ఆందోళన కలిగిస్తోంది.
కరోనా తెలంగాణను భయపెడుతోంది. ఎంతో మందికి వైరస్ బారిన పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా..పాజిటివ్ కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే..కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి పట్ల కనికరం చూపడం లేదు. మానవత్వం లేకుండా వ్యవ�