Home » India Coronavirus
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. వైరస్ ఉధృతి మరింతగా పెరిగింది. మరోసారి లక్షకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా రికార్డు స్థాయిలో లక్షా 50వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవడం, 800లకు పైగా మరణాలు చోటు చేసుకోవడం ఆందోళనకు గురి చేస్తో�
పుట్టుకొస్తున్న కొత్త స్ట్రెయిన్లు... సెకండ్ వేవ్ మొదలైందా..?
కరోనా2.0: మరోసారి దేశానికి తాళం పడుతుందా..?
india coronavirus: భారత్లో కరోనా తగ్గుముఖం పట్టిందా..? ఇన్నాళ్లు వీరవిహారం చేసిన మహమ్మారి ఇప్పుడు తోక ముడిచిందా..? ఆరు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం దేనికి సంకేతం..? మరోవైపు రికవరీ రేటు కూడా అంతకంతకు పెరగడం శుభపరిణామం అంటున్నారు వైద్య నిపుణులు. ఇం�
ఇప్పటికే కరోనా దెబ్బకు యావత్ ప్రపంచంతో పాటు భారత్ కూడా వణుకుతోంది. రోజురోజుకి దేశంలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. బాధితుల సంఖ్య 40లక్షల మార్క్ దాటింది. కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 70వేలకు చేరువలో ఉంది. వ్యాక్సిన్ ఎప్పుడు వస్
India Coronavirus Cases: ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ మహమ్మారి కేసుల్లో వృద్ధిరేటు కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. మే చివరి తర్వాత మొదటిసారిగా రాష్ట్రంలో కేసుల వృద్ధి రేటు రోజుకు 3 శాతం కంటే తక్కువగా నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటికీ ప్రతిరోజూ 8,000 నుంచి 10,000 మధ్య క
భారతదేశంలో ఇప్పటివరకు 25 లక్షలకు పైగా ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారు. సుమారు 50 వేల మంది మరణించారు. దేశంలో కరోనా కేసులు పెరిగే వేగం ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 63 వేల కరోనా కేసులు బయటపడ్డాయి. ఇదే సమయంలో 944 మంది చనిపోయారు. అమ�
కరోనా వైరస్ భారతదేశంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 22 లక్షలు దాటింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 22 లక్షల 15 వేల 74 మందికి కరోనా సోకింది. వీరిలో 44,386 మంది మరణించగా, 15 లక్షల 35 వేల మంది
ఇటీవల నమోదైన 25వేల ఫ్రెష్ కేసులు, 600 మృతులతో కలిపి మరో రికార్డు నెలకొల్పింది కరోనా వైరస్. దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లెక్కల ప్రకారం.. మరిన్ని కరోనా కేసులు, మృతులు నమోదయ్యాయి. హెల్త్ మినిస్ట్రీ సమాచారం ప్రకారం.. COVID-
భారతదేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్తోపాటు పలు రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో భారత్ కోవిడ్ బాధితుల సంఖ్య 13 వేల 835కు చేరింది. శుక్రవారం ఒక్కరోజే