Home » India govt
భారత్ కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కోవిడ్ నిభంధనలు కేంద్రం సడలించింది. చైనా, సింగపూర్, హాంకాంగ్, కొరియా, థాయ్లాండ్, జపాన్ నుంచి వచ్చే ప్రయాణికులకు ముందస్తు కోవిడ్ పరీక్షలు, ఎయిర్ సువిధ ఫారమ్ను అప్లోడ్ చేసే విధానాన్ని ఇకపై నిలిపివేయా�
భారత్ లో 24 గంటల్లో 1938 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి..67 మంది మృతి చెందారు.
కొత్త ఐటీ నిబంధనలపై ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఎట్టకేలకు మౌనం వీడింది. ఇటీవలి కాలంలో కేంద్రంతో విబేధాలు ఎదుర్కొంటున్న ట్విట్టర్ కొత్త రూల్స్ ను పాటించేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేసింది.
జనతా కర్ఫ్యూకి ఏడాది
అమెరికా నుంచి 30 ఆర్మ్ డ్ డ్రోన్లు కొనుగోలు చేసేందుకు ఇండియా ప్లాన్ చేస్తుంది. పొరుగుదేశాలైన చైనా, పాకిస్తాన్ ల భూ భాగం, సముద్రం తలంపై బలగాలపై ఒత్తిడి నుంచి గట్టెక్కేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత ప్రయత్నాలకు మళ్లీ బ్రేక్ పడింది. అతడిని ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా మరోసారి అడ్డుపడింది. ఐక్యరాజ్యసమతిలోని శాశ్వత సభ్య దేశాలన్నీ భారత డిమాండ్కు మద్దతివ్వగా… డ
పాకిస్థాన్ భూభాగంలో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను అణిచివేయాలని పొరుగు దేశాలు ఎంతగా హెచ్చరించినా ఇస్లామాబాద్ సీరియస్ గా తీసుకోవడం లేదని భారత ప్రభుత్వం స్ట్రాంగ్ స్టేట్ మెంట్ ఇచ్చింది.