Home » INDIA METEOROLOGICAL DEPARTMENT
దేశ రాజధాని ఢిల్లీలో వాయి కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. దీపావళి పండుగకు ముందే ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించడంతో వాయు కాలుష్యం భారీగా పెరిగినట్టు SAFAR వెల్లడించింది.
వాయుగుండం ప్రభావంతో..రాష్ట్రంలో 2021, సెప్టెంబర్ 14వ తేదీ మంగళవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఉదయం నుంచి గ్యాప్ ఇవ్వకుండా పడుతున్న వర్షానికి రోడ్లన్ని జలమయమయ్యాయి. . ఊహించని భారీ వర్షంతో... అనేక చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి.
తెలంగాణలో భారీ వర్షాలకు తడిసి ముద్దయింది. అత్యధిక జిల్లాలు అతలాకుతలమయ్యాయి. తెలంగాణలోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ సహా ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఏరియాలో ఉదయం 7 నుంచి 8:30 గంటల మధ్యలో 2.5 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 20 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వ�
వాతావరణం మారిపోతోంది. వర్షాకాలంలో ఎండ వేడిమి అధికంగా ఉంటోంది. ఉత్తరాది రాష్ట్రాలు వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. రుతుపవనాలు రెండు వారాలుగా ఆగిపోవడంతో విపరీతమైన వేడి పెరిగింది. ఉత్తర భారతదేశంలో వాతావరణం వేసవిని తలపిస్తోంది. ఎం�
బంగాళఖాతంలో అల్ప పీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడి ప్రతాపానికి రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాల్లో వరద పోటెత్తింది. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పశ్చిమబెంగాల్లో కు�
నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ముఖ్యంగా ముంబైని వానలు ముంచెత్తాయి.
నైరుతి రుతుపవనాలు ప్రవేశించక ముందే ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. రెండు రోజుల నుంచి చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు వస్తున్నాయి. 2021, జూన్ 03వ తేదీ గురువారం కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. కేరళ నుంచి కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఎంట్రీ ఇవ్వనుంది మాన్సూన్.