Home » INDIA METEOROLOGICAL DEPARTMENT
తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరం దిశగా మాండౌస్ తుపాను దూసుకొస్తోంది. శుక్రవారం అర్థరాత్రి లేదా శనివారం తెల్లవారు జామున తుపాను తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుపాను కారణంగా బలమైన ఈదురు గాలులు, వర్షాలు కురుస్తుండట
ఛత్తీస్ఘడ్, విదర్భ, మధ్య ప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, యానాం, తెలంగాణ, కర్ణాటకల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎమ్డీ వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా భారీ వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్ మహానగరంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఉదయం వేళల్లోనే రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నట్లు...
భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది...దేశంలోని విస్తారమైన ప్రాంతాలలో వడగాలులు వ్యాపించాయని, అనేక ప్రదేశాల్లో 45 డిగ్రీల మార్కును దాటిందన్నారు...
అండమాన్ సముద్రంలో తుపాన్ ఏర్పడే అవకాశం ఉందని.. దీని కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతాయని అంచనా వేసింది. మే 04 నాటికి తుపాన్ గా మారి.. మే 05వ తేదీ నాటికి అల్పపీడనంగా మారుతుందని...
ఇది శాంపిల్ మాత్రమేనని.. ముందు ముందు ఉష్ణోగ్రతలు పెరుగుతాయంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. నిన్న మొన్నటిదాకా వీచిన చలిగాలులు చల్లబడ్డాయి...
భారీ వర్షాలతో దేశంలోని పలు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. భారీ వర్షానికి చెన్నై చిగురాటుకులా వణికిపోయింది. మరో తుపాన్ గండం పొంచి ఉందనే సమాచారంతో రాష్ట్రాలు భయపడిపోతున్నాయి.
పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి బలపడనుందని, ఆగ్నేయ బంగళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం..అనంతరం బలపడి...తుపాన్ గా మారితే..దీనికి ‘జవాద్’ అనే పేరు పెట్టాలని యోచిస్తున్నారు.
తమిళనాడు, ఏపీలోని పలు ప్రాంతాల్లో బుధవారం, గురువారం అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది.
ఏపీ రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 2021, నవంబర్ 11, 12వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.