Home » INDIA METEOROLOGICAL DEPARTMENT
ఏపీకి వర్షం ముప్పు పొంచిఉంది. ఇవాళ, రేపు ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ..
దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని భారీ వర్షాలు వీడటం లేదు. బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది.
తెలంగాణలో ఎండలు ప్రమాదకరంగా మారుతున్నాయి. గతేడాది ఇదే సమయంలో నమోదైన ఉష్ణోగ్రతలతో పోల్చితే 5 నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.
రాష్ట్రంలో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. 13 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
రాష్ట్రంలో ఎండలు 43 డిగ్రీలకుపైగా నమోదవుతున్న కారణంగా ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
చలి గాలులు ఉత్తర భారతాన్ని వణికిస్తున్నాయి. చలికి తోడు దట్టమైన పొగమంచు ఉత్తర భారతదేశాన్ని కప్పివేసింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్తో సహా పలు రాష్ట్రాలను రాబోయే రెండు రోజుల పాటు దట్టమైన పొగమంచు కప్పివేసే అవకాశం ఉన్నం�
దేశంలోని పలు రాష్ట్రాల్లో బుధవారం భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఉధృతమవుతున్న ఈశాన్య రుతుపవనాల వల్ల అయిదు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో ఓ మోస్�
అక్టోబర్ 25 తెల్లవారు జామున అల్ గైదా (యెమెన్), సలాలా (ఒమన్) మధ్య తుఫాను తీరాలను దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అకస్మాత్తుగా దిశను మార్చుకునే అవకాశం లేకపోలేదని, ఈ కారణంగా తుఫాను ఎక్కడ తీరాన్ని తాకనుందనేది ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేమని ఐ�
చాలా చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 5 డిగ్రీల వరకు తక్కువ నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయయి. ఇక్కడ సాధారణంకంటే 4.6 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదుకావడం గమనార్హం.