-
Home » India-Pakistan conflict
India-Pakistan conflict
భారత్ ను చూసి ప్రపంచం ఎందుకు నివ్వెరపోతోంది?
భారత్ నుంచి యుద్ధపాఠాలు నేర్చుకుంటున్న ప్రపంచం
ట్రంప్కు నోబెల్ శాంతి పురస్కారం కోసం నామినేట్ చేసిన పాకిస్థాన్.. తనకు 5 సార్లు నోబెల్ రావాలన్న అమెరికా అధ్యక్షుడు
"భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న సమస్యను పరిష్కరించడానికి నేను ప్రయత్నించాను. అందుకే నన్ను నోబెల్ బహుమతికి ఎంపిక చేయాలి" అన్నారు.
పాక్ ఇది విను! మోదీ సంచలన వార్నింగ్
భారత్ వైఖరితో పాక్ బెంబేలు
కశ్మీర్ సమస్య పరిష్కారంకోసం.. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన
రెండు దేశాల మధ్య కాల్పుల విరమణలో అమెరికా పాత్ర వుందన్న ట్రంప్ .. ఇప్పుడు కాశ్మీర్ విషయంలో జోక్యానికి తహతహలాడుతున్నారు.
పవన్ కల్యాణ్ను హత్తుకొని కన్నీరుమున్నీరైన జవాన్ మురళి నాయక్ తల్లిదండ్రులు.. వారిని దగ్గర కూర్చొబెట్టుకొని ఓదార్చిన పవన్, లోకేశ్
జవాన్ మురళీనాయక్ పార్ధివ దేహానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ నివాళులర్పించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను దగ్గర కూర్చోబెట్టుకొని ఓదార్చారు.
భారత్, పాక్ కాల్పుల విరమణతో ఇప్పుడేం జరగబోతోంది.. సింధూ జలాలపై మోదీ బిగ్ డెసిషన్.!
కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో సింధూ జలాల నిలిపివేతపై భారత్ ప్రభుత్వం ఇప్పుడెలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.
భారత్-పాక్ వార్ ఎఫెక్ట్.. ఐపీఎల్ రద్దవుతుందా.. బీసీసీఐ ఏం చెప్పిందంటే..?
భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఆపరేషన్ సిందూర్, పాక్ దాడులపై భారత ఆర్మీ కీలక ప్రకటన
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులవేళ భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది.
పాకిస్థాన్ ఆర్మీ పరార్.. బాంబుల మోతతో దద్దరిల్లుతున్న పాక్లోని ప్రధాన నగరాలు.. దడపుట్టిస్తున్న బీఎల్ఏ.. క్వెట్టా నగరం స్వాధీనం..
ఒకపక్క భారత్ ఆర్మీ దిమ్మతిరిగే షాక్ ఇస్తుండటంతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్థాన్ ఆర్మీ, ఆ దేశ ప్రజలను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) కోలుకోలేని దెబ్బతీస్తుంది.
భారత్, పాక్ ఉద్రిక్తతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన ప్రకటన
భారత్ - పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.