Home » India-Pakistan conflict
భారత్ నుంచి యుద్ధపాఠాలు నేర్చుకుంటున్న ప్రపంచం
"భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న సమస్యను పరిష్కరించడానికి నేను ప్రయత్నించాను. అందుకే నన్ను నోబెల్ బహుమతికి ఎంపిక చేయాలి" అన్నారు.
భారత్ వైఖరితో పాక్ బెంబేలు
రెండు దేశాల మధ్య కాల్పుల విరమణలో అమెరికా పాత్ర వుందన్న ట్రంప్ .. ఇప్పుడు కాశ్మీర్ విషయంలో జోక్యానికి తహతహలాడుతున్నారు.
జవాన్ మురళీనాయక్ పార్ధివ దేహానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ నివాళులర్పించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను దగ్గర కూర్చోబెట్టుకొని ఓదార్చారు.
కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో సింధూ జలాల నిలిపివేతపై భారత్ ప్రభుత్వం ఇప్పుడెలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.
భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులవేళ భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది.
ఒకపక్క భారత్ ఆర్మీ దిమ్మతిరిగే షాక్ ఇస్తుండటంతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్థాన్ ఆర్మీ, ఆ దేశ ప్రజలను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) కోలుకోలేని దెబ్బతీస్తుంది.
భారత్ - పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.