Home » india population
మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన ‘కథలే కుల్ సమ్మేళనం’లో మోహన్ భగవత్ ప్రసంగించారు.
బ్రిటీష్ వాళ్లు భారత్కి వచ్చి పరిపాలించిన తరహాలో.. మనం కూడా ప్రపంచ దేశాలకు వెళ్లి ఆ దేశాలను ఏలుతాం.
India Population : జనాభాలో అగ్రస్థానం.. భారత్కు వరం, చైనాకు కలవరం
2022 డిసెంబర్ 31 నాటికి చైనా జనాభా 141.2 కోట్లని చైనా మంగళవారం అధికారికంగా ప్రకటించిన విషయం విధితమే. అదే రోజున భారత్ జనాభా 141.7 కోట్లకు చేరిందని డబ్ల్యూపీఆర్ సంస్థ అంచనా వేసింది. అయితే, ఆ సంఖ్య బుధవారం నాటికి 142.3 కోట్లకు ఎగబాకిందని చెప్పింది
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన సామాజిక ఆధారిత జనాభా అసమతుల్యత వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మీరు బాధపడకండి, ముస్లిం జనాభా పెరగడం లేదు, తగ్గుతోంది.. ఎందుకంటే కండోమ్లు మేము ఎక్కువగా వినియోగిస్త
ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోతున్న భారత జనాభా రాబోయే కాలంలో భారీగా తగ్గిపోనుందట. మరో 78 ఏళ్లలో దాదాపు 41 కోట్ల జనాభా తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రపంచ దేశాల జనాభా కూడా తగ్గుతుందని ఈ నివేదిక తేల్చింది.
అయితే, 2023 నాటికి ఈ ర్యాంకుల్లో కాస్త మార్పు జరగనుందని, చైనాను దాటేసి భారత్ అత్యధిక జనాభా గల దేశంగా నిలిచే అవకాశముందని నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం చైనా జనాభా 142.6కోట్లు కాగా.. భారత జనాభా 141.2 కోట్లుగా ఉంది. 2050 నాటికి భారత జనాభా 166.8 కోట్లకు చేరనుం�
దేశంలో నిమిషానికి 49 మంది పుడుతుంటే 15 మంది కన్నుమూస్తున్నారు. మరణాలు సంభవిస్తున్నప్పటికీ పుట్టుకొస్తున్న శిశువులతో దేశ జనాభా ఏడాది వ్యవధిలో అదనంగా 1.45 కోట్లు పెరిగిందట. దేశవ్యాప్తంగా జనన, మరణాల నమోదు ఆధారంగా జాతీయ జనాభా లెక్కల శాఖ తాజాగా గణాం