Home » india prime minister
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతామన్న ఆందోళనలో మోదీ ఉన్నారని లాలూ చెప్పారు....
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం రెండురోజుల ఫ్రాన్స్ దేశ పర్యటన ముగించుకున్నారు. ఫ్రాన్స్ దేశ పర్యటన ముగించుకున్న మోదీ శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వచ్చారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు అమ్మాన్యుయేల్ మాక్రాన్ తో మోదీ చర్చలు జరిపారు....
ఈజిప్టు దేశ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం నాడు ప్రముఖ యోగా మహిళా శిక్షకులతో భేటీ అయ్యారు. ఈజిప్టులో ప్రముఖ యోగా మహిళా శిక్షకులు రీమ్ జబక్, నాడా అడెల్లతో మోదీ సమావేశమయ్యారు. యోగా పట్ల వారికున్న అంకితభావాన్ని ప్రధాని మ�
అయోధ్య(ఉత్తరప్రదేశ్): అయోధ్యలోని అద్భుతమైన రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు సన్నాహాలు జరుగుతున్నాయి.(Ayodhya Ram Mandir) అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు(Installation of idol) ప్రధాని మోదీకి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్(Ram Mandir Trust) ఛైర్మన్ మహ
యూపీ ఎన్నికల ప్రచారంలో మోదీ బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. తాను కూడా యూపీ ప్రచారానికి వెళ్లనున్నట్లు వెల్లడించారు. కానీ, నా పనులు పూర్తి చేసుకుని వెళ్తున్నానని చెప్పారు.
ప్రపంచ నాయకుల్లో అత్యధికంగా 70 శాతం రేటింగ్తో గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ప్రధాని మోదీ.. ఇప్పుడు మరో ఘనత సాధించారు.
కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. ప్రముఖుల నుంచి సామాన్య, పేదలకు కూడా ఈ రాకాసి కబలిస్తోంది. వేల మంది మృతి చెందుతున్నారు. ప్రపంచం మొత్తం వణుకుతోంది. ఇప్పటికే అనేక దేశాల ప్రముఖ వ్యక్తులు దీని బారిన పడి..క్వారంటైన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. స్వయ�
మాటలయుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో సెంటరాఫ్ పాయింట్గా మారిన ఈవీఎంల పని తీరుపై పరస్పర విమర్శలకు దిగుతున్నారు. ఓటమి భయంలో ఉన్న ప్రతిపక్షాలు ఈవీఎంలపై నిందలేస్తున్నాయని ప�
ఢిల్లీ : బాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్లో అయినా ఇప్పుడు బయోపిక్ల మీదే దర్శకులు దృష్టి. చాయ్వాలా నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన చరిత్ర ఆయనది. దేశ ప్రజల్లో ఆశలు రేపిన నాయకత్వ చాతుర్యం ఆయనది. ఆయనే ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇప్పుడు ఆయన జీవి�
ఢిల్లీ : జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటు తనను గద్దె దించడం కోసమే తప్ప దేశం కోసం కాదని…ప్రజలను దోచుకోవడానికే కూటమి గడుతున్నారని భారత ప్రధాన మంత్రి నరంద్ర మోడీ వెల్లడించారు. ఆంగ్ల న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి ప్రధాని నరేంద్రమోడీ స్పెషల్ ఇం�