Home » India tour
మ్యాచ్ ఫీజులు సరిపోలేదు పెంచండి బాబూ అంటే పట్టించుకోవడం లేదని సమ్మెకు దిగారు బంగ్లాదేశ్ క్రికెటర్లు. మరికొద్ది రోజుల్లోనే అగ్ర జట్టు టీమిండియాతో తలపడాల్సి ఉన్న సమయంలో ఈ సమ్మె యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. దీనిపై భారత క్రిక�
అక్టోబరు 22తో సఫారీల పర్యటన ముగియనుండగా నవంబరు 3నుంచి భారత్తో తలపడేందుకు బంగ్లాదేశ్ షెడ్యూల్ ఫిక్సయింది. బృందాన్ని కూడా ప్రకటించేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. ఇదిలా ఉంటే మీడియా సమావేశం పెట్టిన బంగ్లాదేశ్ క్రికెటర్లు 11పాయింట్లతో కూడ�
హామిల్టన్ : లాస్ట్ టి20 మ్యాచ్లో భారత్ పరాజయం పాలైంది. కివీస్ విధించిన 212 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా చేధించకలేకపోయింది. కేవలం 4 రన్లతో న్యూజిలాండ్ టీం విజయం సాధించింది. దీనితో 2 – 1 తేడాతో కివీస్ సిరీస్ని వశం చేసుకుంది. తొలుత బ్యాటి�
సిడ్నీ : ఆసీస్తో భారత్ నాలుగో టెస్ట్ మొదలైంది. టాస్ గెలిచిన ఇండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే కంగారూల గడ్డపై ఈ టెస్ట్లో భారత్ గెలిచినా, డ్రా చేసుకున్నా చరిత్రే అవుతుంది. నాలుగు మ్యాచ్ల సిరీస్లో అడిలైట్లో గెలిచి, పెర్త్లో బోల్తా