Home » India tour
ఇప్పటికే రష్యాలో పర్యటిస్తున్న ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్ పుతిన్ పర్యటనను కన్ ఫర్మ్ చేశారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి, తెలుగమ్మాయి ఉషా చిలుకూరి వాన్స్ భారత్ పర్యటనకు వస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సెప్టెంబర్ 7-10వతేదీల మధ్య భారతదేశంలో పర్యటించనున్నారు. జో బిడెన్ సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు ఢిల్లీలో జరిగే జి-20 నేతల సదస్సు కోసం భారత్ రానున్నారు....
నాలుగు రోజుల భార పర్యటనలో భాగంగా ఆమె సోమవారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరమే జయశంకర్తో సమావేశమయ్యారు. ఈ పర్యటనలో భారత రాష్ట్రపతి ద్రైపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీలతో సమావేశం కానున్నారు. మం
రెండుసార్లు చావునుంచి తప్పించుకున్న వ్యక్తి. కాలేజీ డ్రాప్ అవుట్ అయిన వ్యక్తి. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారారు గౌతమ్ అదానీ. ఇప్పుడు డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది ‘అదానీ గ్రూప్‘.
IPL 2022 : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు, అభిమానులకు గుడ్ న్యూస్.. ఆసీస్ సూపర్ స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ వస్తున్నాడు.
బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. దక్షిణాఫ్రికా టూర్లో ఉన్న టీమ్ ఇండియా ఇవాళ(26 డిసెంబర్ 2021) మొదటి మ్యాచ్ ఆడబోతుంది.
బయోబబుల్లో ఎక్కువ కాలం ఉండాల్సి రావడం వల్ల టెస్టు సిరీస్ తర్వాత విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తే బీసీసీఐకి కచ్చితంగా సమాచారం అందించాల్సి ఉంటుందని తెలిపారు.
ఓమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో భారత్తో జరిగాల్సిన సిరీస్ షెడ్యూల్ని సవరించింది క్రికెట్ సౌతాఫ్రికా.
ఎన్నో కష్టాలు, కరోనా ఎదురీతల మధ్య శ్రీలంకతో సమరానికి సిద్ధం అయ్యింది భారత్.. చెరొక పాయింట్ ఖాతాలో వేసుకుని ఆఖరి మ్యాచ్లో అమీతుమీ తేల్చుకునేందుకు రంగంలోకి దిగింది.